నర్సంపేట : ఆయిల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ కొరవడందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి మద్దికాయల అశోక్ ఆరోపించారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ఎంసిపిఐ(యు) పార్టీ కార్యాలయంలో …
నర్సింహులపేట, మే25 (జనంసాక్షి) : మండలంలోని వంతడపుల స్టేజి కాంగ్రెస్ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి నివాసంలో శుక్రవారం రోజు న ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో …
భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : టీిఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర సాధన ద్యేయంగా ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీిలది అధికారం …
కొత్తగూడ, మే 24 (జనంసాక్షి): నక్సల్స్ టార్గెటర్లను అప్రమత్తం చేసినట్లు కొత్తగూడ ఎస్సై సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై …
నర్సంపేట, మే 24 (జనంసాక్షి): కొత్తగూడ మండల కేంద్రంలో నివాసముంటున్న పూరి గుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమై ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో జల్లి …
నర్సంపేట, మే 24 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు ప్రయత్నిస్తు తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని తెలంగాణ మహిళ జేఏసీి డివిజన్ కన్వీనర్ గుడిపుడి అరుణా రాంచందర్ …
కొత్తగూడ, మే 24 (జనంసాక్షి): ఐటీడీఏలో జరుగుతున్న అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర్క యాదగిరి డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు …
భూపాలపల్లి, మే 24, (జనంసాక్షి) : శుక్రవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో సింగరేణి కార్మికుల పిల్లలు జయకేతనం ఎగురవేశారు. ప్రభుత్వం రాష్ట్రంలోనే మొదటిసారిగ ప్రవేశపెట్టిన …
నర్సంపేట, మే 24 (జనంసాక్షి):ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే జేఏసీ పాదయాత్ర గోడ పత్రికలను ఆవిష్కరించారు. గురువారం పట్టణంలోని స్థానిక శాధిఖానా ఫంక్షన్హాల్లో ముఖ్య …