కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మంత్రివర్గ చర్చిస్తున్నట్లు సమాచారం.