న్యూఢిల్లీ : విద్యార్థినిపై అత్యాచారం ఘటనఉ నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం పలువురు విద్యార్థులు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ …
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: డిఫెండింగ్ ఛాంపి యన్ భారత హాకీ జట్టు ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇవాళ దోహా బయలుదేరింది. ఇటీవల ఆస్టేల్రియాలో జరిగిన ఛాంపియన్స్ …
కర్ణాటక : ఉల్లాసంగా… ఉత్సాహంగా సినిమా కథానాయకుడు యశోసాగర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రంలో తుమకూరు జిల్లా శిరాలో బుధవారం ఉదయం 4 గంటలకు జరిగిన …
న్యూఢిల్లీ : యువతిపై సామూహిక అత్యాచారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీస్ కమిషనర్కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం జారీచేసింది. బాధితురాలు, ఆమె స్నేహితుడికి మెరుగైన వైద్యం …
న్యూఢిల్లీ: దేశరాజధానిలో జరిగిన కీచక పర్వంపై అన్ని వైపులా నిరసనలు వ్యక్తం అవుతుండటంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనపై రాజ్యసభలో హోంమంత్రి …
న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా, ఇతర అంశాలపై లోక్సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో స్పీకర్ సభను మధ్యహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. …
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే, ఢిల్లీ …
ముంబయి: వచ్చే నెలలో బహుళ సరళతర ద్రవ్య విధానం వైపు మొగ్గు ఉండవచ్చన్న ఆర్బీఐ సూచనల నేపథ్యంలో స్టాక్మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ …