జాతీయం

ఎమ్మార్‌ ఆస్తుల జప్తుపై కొనసాగుతున్న విచారణ

ఢిల్లీ: ఎమ్మార్‌ సంస్థ ఆస్తుల జప్తు విషయం పై ఈరోజు ఈడీ న్యాయప్రాధికార సంస్థలలో విచారణ కొనసాగుతోంది.

షీలాదీక్షిత్‌ ఇంటి ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : విద్యార్థినిపై అత్యాచారం ఘటనఉ నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం పలువురు విద్యార్థులు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ …

ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌కి బయలు దేరిన భారత్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 18: డిఫెండింగ్‌ ఛాంపి యన్‌ భారత హాకీ జట్టు ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇవాళ దోహా బయలుదేరింది. ఇటీవల ఆస్టేల్రియాలో జరిగిన ఛాంపియన్స్‌ …

సినీహీరో యశోసాగర్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

కర్ణాటక : ఉల్లాసంగా… ఉత్సాహంగా సినిమా కథానాయకుడు యశోసాగర్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రంలో తుమకూరు జిల్లా శిరాలో బుధవారం ఉదయం 4 గంటలకు జరిగిన …

రాజ్యసభకు సచిన్‌ను ఎంపిక చేయడంపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ : రాజ్యసభకు క్రికెటర్‌ సచిన్‌ను ఎంపిక చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సచిన్‌ను ఏవిధంగా రాజ్యసభకు నామినేట్‌ చేశారని రామ్‌గోపాల్‌ …

అత్యాచారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి

న్యూఢిల్లీ : యువతిపై సామూహిక అత్యాచారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీస్‌ కమిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం జారీచేసింది. బాధితురాలు, ఆమె స్నేహితుడికి మెరుగైన వైద్యం …

ఢిల్లీలో గస్తీని ముమ్మరం చేస్తాం : షిండే

న్యూఢిల్లీ: దేశరాజధానిలో జరిగిన కీచక పర్వంపై అన్ని వైపులా నిరసనలు వ్యక్తం అవుతుండటంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనపై రాజ్యసభలో హోంమంత్రి …

కోటా బిల్లుపై లోక్‌సభలో ఆందోళన

న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా, ఇతర అంశాలపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో స్పీకర్‌ సభను మధ్యహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. …

అత్యాచార ఘటనపై హోంమంత్రి, ఢిల్లీ సీఎంలకు సోనియా లేఖ

న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి  సుశీల్‌కుమార్‌ షిండే, ఢిల్లీ …

భారీ లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: వచ్చే నెలలో బహుళ సరళతర ద్రవ్య విధానం వైపు మొగ్గు ఉండవచ్చన్న ఆర్‌బీఐ సూచనల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ …