జాతీయం

సోనియా ఇంటివద్ద తెలంగాణ సెగ

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరం ఢిల్లీ జైతెలంగాణ నినాదాలతో మార్మోగుతుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా నివాసం వద్ద తెలంగాణ సెగలు పొగలు కక్కుతున్నాయి. డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం …

నాగ్‌పూర్‌ టెస్టుకు జట్టు ఎంపిక నేడు

ముంబయి: నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకు జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ నేడు ఎంపిక చేయనుంది. ఇంగ్లండ్‌పై రెండు టెస్టుల్లో ఘోర పరాజయాల అనంతరం జట్టులో …

247 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

కోల్‌కత్తా: భారత్‌తో జరగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ విజయం ఇక లాంఛనమే కానుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 247 పరుగులకు ఆలౌటౌ అయింది. 9 వికెట్ల నష్టానికి …

వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌

కోల్‌కతా : భారత్‌తో జరగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 8 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో అశ్విస్‌ బౌలింగ్‌లో కుక్‌ ధోనికి …

భారత్‌ ఘోర పరాజయం

కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్‌ వూహించిన విధంగానే ఘోర పరాజయం పాలైంది. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. 41 పరుగుల …

సుశీల్‌కుమార్‌ షిండేతో ముగిసిన సీఎం భేటీ

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు ఆరగంట పాటు వివిధ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. తెలంగాణ అంశంపై …

అఖిలపక్షం వేయడం శుభపరిణామం :గీతారెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యను తేల్చడానికి కేంద్రప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని మంత్రి గీతారెడ్డి అన్నారు. ఇవాళ ఆమె ఇక్కడ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా …

సోనియాతో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనల భాగంగా …

ఆజాద్‌తో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న అనంతరం ఆయన కేంద్ర మంత్రి …

చిదంబరంతో ముగిసిన సీఎం భేటీ

ఢిల్లీ : ఆర్ధిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా ఇరువురు సమాలోచనలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల …