రేపటి నుంచి 20 జిల్లాల్లో నగదు బదిలీ పథకం : చిదంబరం

న్యూఢిల్లీ : మంగళవారనుంచి దేశంలోని 20 జిల్లాల్లో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఆర్ధిక మంత్రి చిదంబరం తెలియజేశారు. ఫిబ్రవరి 1 నాటికి మరో 11 జిల్లాల్లో మార్చి 1 నాటికి మరో 12 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలియజేశారు.