జాతీయం

కర్ణాటక స్పీకర్‌గా రమేశ్‌కుమార్‌

– పోటీ నుండి తప్పుకున్న బీజేపీ – ఏకగ్రీవంగా ఎన్నికైన రమేష్‌కుమార్‌ బెంగళూరు, మే25(జ‌నంసాక్షి) : కర్ణాటక విధానసభ స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత రమేశ్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. …

అవిశ్వాసంలో నెగ్గిన కుమారస్వామి

– బలపరీక్షకు ముందే బీజేపీ వాకౌట్‌ – మూజువాణి ఓటుతో విజయం సాధించిన జేడీఎస్‌ -కాంగ్రెస్‌ కూటమి – కుమారస్వామికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు – …

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో నెలకొన్న ప్రశాంతత

శ్రీనగర్‌ : పవిత్ర రంజాన్‌ మాసంలో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిలిపివేసిన భద్రతా దళాలు కేంద్రం సూచనతో రంజాన్‌ అనంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగిస్తాయని …

అబార్షన్లపై మహిళల నిరసన గళం 

నేడు ఐర్లాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ డాక్టర్‌ సవిత మరణంతో చర్చనీయాంశంగా మారిన చట్టం న్యూఢిల్లీ,మే24(జ‌నం సాక్షి):  ఒక భారతీయ మహిళ విషాదభరితమైన మరణం ఐర్లాండ్‌  చట్టాలనే మారుస్తుందా …

ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి

– సంఘ విద్రోహశక్తుల మూలంగానే స్టెరిలైట్‌ ఆందోళన పక్కదారిపట్టింది – తమిళనాడు సీఎం పళనిస్వామి చెన్నై, మే24(జ‌నం సాక్షి) : స్టెరిలైట్‌ ఆందోళనకారులపై పోలీసులు జరిపిన ఫైరింగ్‌ …

బలహీన పడుతున్న రూపాయి విలువ

– డాలర్‌తో పోల్చితే 6శాతం పడిపోయిన రూపాయి విలువ ముంబాయి, మే24(జ‌నం సాక్షి) : విదేశీ మారకంతో రూపాయి విలువ రోజు రోజుకూ దారుణంగా పడిపోతున్నది. అమెరికా …

పెట్రోల్ దెబ్బ‌కి బండి పోయే గుర్రం వ‌చ్చే

 ముంబయి(జ‌నం సాక్షి) :పెట్రోల్‌ ధరలు రికార్డుస్ధాయికి చేరడంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతుంటే స్ధానిక పన్నులు అధికంగా వడ్డిస్తున్న మహారాష్ట్రలో పెట్రోల్‌ ధరలు మరింత భారమయ్యాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో …

తూర్పుగోదావరి జడ్పీ సమావేశం రసాభాస

– శాసనమండలి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం – ఒకరిపై ఒకరు బాటిళ్లు విరుసుకున్న సభ్యులు కాకినాడ, మే24(జ‌నం సాక్షి) : తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ …

నేడు కుమారస్వామి బలపరీక్ష

లాంఛనమే కానున్న కార్యక్రమం స్పీకర్‌,డిప్యూటి స్పీకర్‌కు కూడా ఎన్నిక బెంగళూరు,మే24(జ‌నం సాక్షి):  జేడీఎస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అదే రోజు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల …

మోదీ నా సవాల్‌ను స్వీకరించగలవా?

– లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌  పాట్నా, మే24(జ‌నం సాక్షి) : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీకరించడంపై …