వార్తలు

జూనియర్‌ సివిల్‌ జడ్జీల అవగాహన పరీక్ష

హైదరాబాద్‌: అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ సివిల్‌ జడ్జీల అవగాహన పరీక్ష నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వందలకు పైగా …

సెప్టెంబర్‌ 2న తెలంగాణ రచయితల వేదిక

నిర్మల్‌ (ఆదిలాబాద్‌): సెప్టెంబర్‌2న నిర్మల్‌లో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్రధక్షుడు గౌరీశంకర్‌ తెలియజేశారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. రచయితల వేదిక 10 …

పార్థసారిధికి మద్దతుగా బీసీ విద్యార్థి సంఘాల ఆందోళన

హైదరాబాద్‌: మంత్రి పార్థసారధికి మద్దతుగా హైదర్‌గూడలో ఎంఎల్‌ఏ పాత క్వార్టర్స్‌ ఎదుట బీసీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. క్వార్టర్స్‌లోకి చొచ్చుకుపోయేందుకు సంఘ నేతలు ప్రయత్నించారు. వారిని …

కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు

శ్రీకాకుళం: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటమంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో మాట్లాడుతూ కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు …

30నుంచి కోస్తా రైతు హక్కుల ఉద్యమం

గుంటూరు: ఈనెల 30నుంచి గుంటూరు కృష్ణా, ప్రకాశం జిల్లాలో రైతు హక్కుల కోసం ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివప్రసాద్‌ తెలిపారు. ఆయనిక్కడ విలేకరులతో …

ప్రేమ జంట వేదింపు కేసులో ఇద్దరి గుర్తింపు

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలం భావనపాడులో శనివారం ప్రేమ జంటను వేధించిన కేసులో పోలీసులు ఆదివారం ఇద్దరిని గుర్తించారున. వీరి పేర్లు రవి, దుర్వాసులుగా అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న …

తెలుగు భాషపైస ప్రభుత్వం చిన్నచూపు

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషను పట్టించుకోవట్లేదని తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. సమాఖ్య ప్రతినిధులు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలుగు మహాసభలు నిర్వహించే …

శ్రీకూర్మనాథున్ని దర్శించుకున్న డీజీపీ

గార, శ్రీకాకుళం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మనాథస్వామి ఆలయాన్ని డీజీపీ దినేష్‌రెడ్డి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు …

కానిస్టేబుల్‌ ఆత్మహత్య

రాజమండ్రి: ఎస్సై వేధింపులకు తాళలేక ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జడ్డంగి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ శనివారం అర్థరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య …

తహసీల్ధార్‌ నివాసాల్లో ఏసీబీ సోదాలు

కర్నూలు: కల్లూరు మాజీ తహసీల్దార్‌ అంజనాదేవి నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. కర్నూలు, గుంటూరు జిల్లాలోని ఆమె నివాసాలపై ఆదివారం ఉదయం అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. …

తాజావార్తలు