వార్తలు

పాక్‌ రక్షణ కార్యదర్శిగా యాసిన్‌ మాలిక్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ రక్షణ శాఖ కార్యదర్శిగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అష్ఫాఖ్‌ పర్వేజ్‌ కయానీ సన్నిహితుడు విశ్రాంత లెప్టినెంట్‌ జనరల్‌ అసిఫ్‌ యాసిన్‌ మాలిక్‌ నియమితులయ్యారు. గిలానీ …

మద్యం విక్రయ కేంద్రాలపై తుది నర్ణయం

హైదరాబాద్‌: ఎమ్మార్పీ ఉల్లంఘనలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలతోపాటు కల్తీ మద్యం జోరుగా జరిగేచోట్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చీప్‌ లిక్కర్‌ దుకాణాలను నెలకొల్పడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఏర్పాటు …

రైల్వే స్టేషన్లకు ఆదర్శ హోదా

సికింద్రాబాద్‌: రాష్ట్రంలోని ఆరు రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయించింది. తాజా ఎంపికతో ఆదర్శ స్టేషన్ల …

కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రులకు 31పోస్టుల మంజూరు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెండు ఈఎస్‌ఐ ఆసుపత్రులకు 31పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. గుంటూరు జిల్లా గణపవరం, శ్రీకాకుళం జిల్లా పైడిభీమావరంలో …

సైకో ఆచూకీ కోసం మరిన్ని బృందాలు

తడ: గురువారం తెల్లవారు జామున ప్రయాణికులను హత్యచేసిన సైకోను పట్టుకొనేందుకు ఆరు బృందాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు ఎస్పీ రమణకుమార్‌ తెలిపారు. బస్సులో ప్రయాణికుల గ్రామాలకు …

బొగ్గు ఉత్పత్తిని పెంచండి

కరీంనగర్‌: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న బొగ్గు కొరతనేఉ తీర్చేందుకు ఉత్పత్తిని పెంచాలని జనరల్‌ మేనేజర్‌లకు సింగరేణి సీఎండీ సుతీర్ఘ భట్టాచార్య సూచించారు. గోదావరిఖనిలోని సింగరేణి కార్యాలయంలో ఆయన …

సెప్టెంబర్‌ 27న సెక్రటేరియట్‌ ముట్టడి

హైదరాబాద్‌: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకునే విధంగా ఓయూ జేఏసీ తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ విద్యార్థి హైదరాబాద్‌ కవాతు పేరుతో సెప్టెంబర్‌ 27న …

భారత్‌ విజయ లక్ష్యం 287 పరుగులు

కొలొంబో: భారత్‌-శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక 5వికెట్ల నష్టానికి 286పరుగులు చేసింది. భారత్‌కు 287 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఆటగాళ్లలో తరంగ 8, …

సాగునీటిపై రైతాంగం ఆందోళన

హైదరాబాద్‌: వరి నాట్లు వేస్తున్న కృష్ణా డెల్టా రైతాంగం సాగు నీరు విషయంలో ఆందోళన చెందుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ అన్నారు. 15 టీఎంసీల …

చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది

ద్వారక తిరుమల: ఎంపీ చిరంజీవికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తప్పక ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య తెలిపారు. ఆ సమయం తొందరలోనే ఉందన్నారు. రాష్ట్రంలోని …

తాజావార్తలు