వార్తలు

విజయవాడ కోర్టుకు హాజరైన ఎర్రబెల్లి దయాకరరావు

విజయవాడ: తేదేపా సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ రోజు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. పుష్కరాలకోసం వచ్చిన అప్పటి జనగామ డీఎస్సీతో కారు పార్కింగ్‌ విషయంపై గొడవపడి …

కరీంనగర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరెట్‌ ముట్టడి, విద్యార్థుల అరెస్టు

 కరీంనగర్‌: నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫిజు రీయింబర్స్‌ మెంట్‌ విధానంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  కలెక్టరెట్‌ను ముట్టడించారు. ప్రభుత్వమే ఫీజులను భరించాలని వారు డిమాండ్‌ వ్యక్తం  చేశారు. …

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ తీరు బాధకరం:దేవేందర్‌గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజుకు రూ.17 ఆదాయంతో ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత దేవేందర్‌గౌడ్‌ వ్యాఖ్యనించారు. ఈ విషయంపై మంత్రుల కమిటీ నివేదిక బాధకరమని, …

మంత్రుల నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపి

హైదరాబాద్‌: అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే అమలుచేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ హైదరాబాద్‌లోని మంత్రుల నివాసాన్ని ముట్టడించింది. పేద విద్యార్థుల కోసం …

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.30,190. 22 క్యారెట్ల 10 గ్రాముల …

సీఐటీయు ఆధ్వర్యంలో ఐకేపీ యానిమేటర్స్‌ ఉద్యోగుల సంఘం ధర్నా

కరీంనగర్‌: యానిమేటర్స్‌ను వీవోఏలుగా గుర్తిస్తున్నట్లు మెమో నెం. 9536-ఆర్‌డీ1-ఏ1-2012 జారీ చేసీ మూడు నెలు గడుస్తున్న నియమాక పత్రాలు జారీ చేయలేదని, వేతనాలు చెల్లించాలని, జాబ్‌చార్ట్‌ ఇవ్వాలని, …

ఎస్సీ,ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల మంత్రివర్గ తీర్మాణాలను ప్రజలకు విడుదల చేయాలని డిమాండ్‌

కరీంనగర: ఎస్సీ-ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించిన విధాంగా ఖర్చు చేయాలని మంత్రి వర్గ కమిటీ నివేదికను ప్రజలకు విడుదల చేయాలని దళితుల సంబందించిన చట్టాలను తూచతప్పకుంగా అమలు …

సైనా విజయోత్సవ ర్యాలీలో అపశ్రుతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ చేరుకున్న సైనాను ఊరేగింపుగా గోపిచంద్‌ అకాడమీకి తీసుకెళ్తుండగా చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. సైనా వెళ్తున్న బస్సు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఒక పక్కకు కుంగిపోయింది. దాంతో …

ఐసీడీఎస్‌ కార్యలయంలో చోరికి యత్నం

కరీంనగర్‌: కరీంనగర్‌ రూలర్‌ ఐసీడీఎస్‌ కార్యలయంలో తాళం పగులగొట్టి దుండగులు బీరువా తాళాలు పగులగొట్టి ఆఫిస్‌ ఫైల్‌లను చిందరవందరగా చేసి  నగదు ఉమైన ఉన్నాయా.? అని వెతికినట్టు …

ఆర్థింకంగా భారమైనప్పటికీ ఫీజు రీయింబర్‌మెంట్స్‌ కినసాగించాలి:మంత్రులు దానం,ముఖేష్‌

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రివర్గ సిఫార్సులు బాధ కలిగించాయని మంత్రులు అన్నారు.  ఆర్థికపరంగా భారమైనప్పటికి ఫీజు …