న్యూఢల్లీి,ఆగస్ట్10(జనంసాక్షి): దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్ సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ …
బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనపడటం లేదు. పోర్న్ రాకెట్ కేసులో ఆమె భర్త రాజ్కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. …
30వేలకు దిగువన కేసుల నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్10(జనం సాక్షి): దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. మరోవైపు కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉంది. దేశంలో …
ఓబీసీలను గుర్తించే అధికారం రాష్టాల్రకు ఇవ్వడం సమర్థనీయం విూడియా సమావేశంలో వైసిపి ఎంపిల వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్10(జనం సాక్షి): లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు …
రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు న్యూఢల్లీి,ఆగస్ట్10(జనం సాక్షి): దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ …
సోషల్ విూడియా చర్చలపై సుప్రీం ఆగ్రహం కోర్టులను నమ్మితే ఇలాంటి చర్చలెందుకని వ్యాఖ్య విచారణ 16కు వాయిదా వేసిన ధర్మాసనం న్యూఢల్లీి,ఆగస్ట్10(జనం సాక్షి): పెగాసస్పై విచారణ సందర్భంగా …
పంట దిగుబడుల నుంచి దృష్టి మళ్లించాలి రైతుకు అండగా ప్రభుత్వం పథకాలు రూపొందాలి న్యూఢల్లీి,ఆగస్ట్10(జనం సాక్షి): వ్యవసాయరంగంలో విప్లవాత్మకనిర్ణయాలు తీసుకోవాలని, సేంద్రియం వైపు సాగు మళ్లకుంటే ప్రజలు …
నిరుద్యోగం పెరుగుతున్నా కానరాని కార్యాచరణ న్యూఢల్లీి,ఆగస్ట్10(జనం సాక్షి): కరోనా థర్డ్వేవ్..డెల్టా వేరియంట్ అంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తు చేస్తున్నాయి. …