నాబార్డు నిధులను సక్రమంగా వినియోగించాలి పనుల పురోగతిపై అధికారులకు సిఎస్ ఆదేశం హైదరాబాద్,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలోని ఆర్ఐడిఎఫ్ ప్రాజెక్టుల కింద సాధించిన పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ …
వెంబడిరచి కాల్పులు జరిపిన దుండగులు చండీఘడ్,ఆగస్ట్7(జనంసాక్షి):పంజాబ్లోని మొహాలీలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. నడిరోడ్డుపై అకాలీదళ్ విద్యార్థి నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. …
కరోనా సంక్షోభాన్ని అధిగమించేలా చర్యలు ముంబై,ఆగస్ట్7(జనంసాక్షి):కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో సామాన్యులకు ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. …
స్పెయిన్ శాస్త్రవేత్తల అద్యయనంలో వెట్టడి న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): కరోనా బారినపడి కోలుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఏడు నెలల వరకు స్థిరంగా కొనసాగుతున్నట్టు తేలింది. అంతేకాదు, కొందరిలో …
అనుమతించిన కేంద్ర ప్రభుత్వం సీరం కోవావ్యాక్సిన్ కూడా అందుబాటులోకి న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్`19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి …
న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): వైఎస్సార్సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి శనివారం పరామర్శించారు. ఎంపీ రెడ్డప్ప ఆరోగ్య …