సీమాంధ్ర

మున్సిపల్‌ పోరు లో  వైకాపా క్లీన్‌ స్వీప్‌

దయనీయస్థితిలో టిడిప,ి బిజెపి, జనసేన అమరావతి 14 మార్చి (జనంసాక్షి) : ఏపీలో పుర, నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైకాపా అద్భుత విజయాన్ని అందు కుంది. …

కూతుళ్లను హత్యచేసి న మూఢ తల్లిదండ్రుల అరెస్టు

చిత్తూరు,జనవరి 26 (జనంసాక్షి): జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో తల్లీదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ-1గా తండ్రి పురుషోత్తంను, ఏ-2గా తల్లి పద్మజను పోలీసులు చేర్చారు. …

ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలు

– రీషెడ్యూల్‌ చేసిన ఎన్నికల కమీషనర్‌ దిల్లీ,జనవరి 25(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ …

సరికొత్త నిరసన..చెత్తపోశారు..

నిరసన తెలిపిన లబ్ధిదారులు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘటన ఉయ్యూరు,డిసెంబరు 24 (జనంసాక్షి):ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహంతో ఉన్న లబ్ధిదారులు …

పీఎస్‌ఎల్‌వీసీ-50 సక్సెస్‌

సూళ్లూరుపేట,డిసెంబరు 17 (జనంసాక్షి): శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి …

ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్యం సాధ్యం

సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇదే మార్గం ఏలూరు వింత వ్యాధులకు పారిశుద్య నిర్వహణా లోపం ఏలూరు,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రాష్ట్రంలో గతంలో ప్రజలు డెంగీ, తదితర వైరల్‌ జ్వరాలతో ఇబ్బందులు …

ఏలూరులో అంతు చిక్కని వ్యాధి

– ఒకరి మృతి..మొత్తం 286 మందికి అస్వస్థత – 127 మంది డిశ్చార్జ్‌ ఏలూరు,డిసెంబరు 6(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారిలో ఓ వ్యక్తి …

ఇంతటి అధ్వాన్న పాలన గతంలో ఎప్పుడూ లేదు

ప్రశ్నిస్తే సస్పెన్షన్లు చేసి పక్కదారి పట్టించారు: కాల్వ అనంపురం,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) :  గతంలో ఎప్పుడూ ఇంత అధ్వాన్న పాలన చూడలేదని మాజీమంత్రి, టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు.  …

ఏపీలో పెరుగుతున్న కరోనా

తాజాగా 664మందికి పాజిటివ్‌ అమరావతి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఆంధప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు కనబడుతున్నాయి. తాజాగా 63049మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 664మందికి పాజిటివ్‌గా …

ప్రజలను నిలువునా మోసం చేస్తున్న వైకాపా

ఒక్క చాన్స్‌ అంటూ నిలువునా దగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ అమరావతి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : వైసీపీ నాయకులు ఏడాది పొడవునా ప్రజల్ని మోసం …