సీమాంధ్ర

ప్రియాంకపై దాడి ఘటనలో శ్రీకాంత్‌పై కేసు నమోదు

లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాఖపట్నం,డిసెంబర్‌3 (జనంసాక్షి) :  ప్రేమను నిరాకరించిందని ప్రియాంక అనే యువతిపై  ప్రేమోన్మాది దాడి కేసును పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుడు శ్రీకాంత్‌ …

అసెంబ్లీలో నాలుగోరోజూ రగడే

సభ నుంచి టిడిపి సభ్యుల సస్పెన్షన్‌ చంద్రబాబు ఫేక్‌ లీడర్‌ అంటూ నాని వ్యాఖ్యలు అమరావతి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు కూడా …

సభను తప్పుదారి పట్టిస్తున్న నిమ్మల

ముఖ్యమంత్రి జగన్‌ ఆగ్రహం సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు పలు బిల్లులకు సభ ఆమోదం అమరావతి,డిసెంబర్‌3(జనంసాక్షి): టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం …

పేర్ని నానిపై దాడితో పోలీసుల అప్రమత్తం

గుడివాడలో కొడాలి నాని ఇంటికి భద్రత పెంపు విజయవాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) : రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. …

రాజమండ్రి కాలేజీలో మైనర్ల వివాహం

క్లాస్‌రూమ్‌లోనే ఒక్కటయిన స్నేహితులు కలకలం రేపిన పెళ్లి ఘటన కాకినాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) :  తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ క్లాస్‌ రూమ్‌లో ఇద్దరు …

కౌలురైతుల లబోదిబో

వేలాది ఎకరాల్లో పంటనష్టంతో తీరని వ్యథ విజయవాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) : నివర్‌ తుఫాన్‌తో సాధారణ రైతులే కాకుండా వేలాదిమంది కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి …

చంద్రబాబు పక్కా దళితద్రోహి

అసెంబ్లీ బయట డ్రామాలుమానాలి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ అమరావతి,డిసెంబర3 (జనంసాక్షి) :  గ్రామాల్లో డ్రామాలు చేసినట్లుగా టీడీపీ నాయకులు అసెంబ్లీ బయట ర్యాలీలు, బేడీలు …

నివర్‌ తుఫాన్‌తో 15లక్షల టన్నుల ధాన్యంపై ప్రభావం

రంగుమారి, మొలకెత్తినట్లు అంచనాలు ధాన్యం కొనడంలో క్షేత్రస్థాయిలో సమస్యలు అమరావతి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఇటీవలి నివర్‌ తుఫాన్‌ రైతులను కోలుకోకుండా చేసింది. వరికోతల సమయంలో తుపాన్‌ రావడంతో …

ఐదురోజులపాటు ఎపి అసెంబ్లీ సమావేశాలు

బీఏసీ సమావేశంలో స్పీకర్‌ నిర్ణయం వవిధ అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్దం అమరావతి,నవంబర్‌30 (జనం సాక్షి) :  ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులు జరుగనున్నాయి.  స్పీకర్‌ తమ్మినేని …

శైవాలయాల్లో కార్తీక సందడి

సముద్ర,నదీతీరాల్లో పుణ్యస్నానాలు ప్రత్యేకపూజలు,అభిషేకాలు  చేసిన భక్తులు పంచారామక్షేత్రాల్లో మార్మోగిన శివనామం అమరావతి,నవంబర్‌30 (జనం సాక్షి):  కార్తీక పౌర్ణమితో కూడిన సోమవారం రావడంతో శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సముద్ర, …