సీమాంధ్ర

అసెంబ్లీ సమావేశాలకు విూడియాకు నిరాకరణా?

కేవలం పక్షపాత ధోరణితోనే నిరాకరణ సమావేశాల కవరేజీఇకి విూడియాను అనుమతించాలి మండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు యనమల లేఖ అమరావతి,నవంబర్‌29 (జనం సాక్షి):  శాసనమండలి సమావేశాలకు విూడియాను అనుమతించాలని, విూడియా  …

వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: తులసిరెడ్డి

విజయవాడ,నవంబర్‌29 (జనం సాక్షి):  రైతుల ముట్టడితోనైనా కేంద్రం కళ్లు తెరవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. మోదీ ప్రభుత్వం …

నివర్‌ తుఫాన్‌ బాధిత రైతులను ఆదుకోవాలి: రామకృష్ణ

ఏలూరు,నవంబర్‌29 (జనం సాక్షి):   నివర్‌ తుఫాన్‌ విపత్తుని జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం నష్టం భరించాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నష్టపోయిన …

మంత్రి పేర్ని నానిపై దుండగుడి దాడి

తృటిలో తప్పిన ప్రమాదం దుండుగడిని పట్టుకుని పోలీసులకు అప్పగింత మచిలీపట్నం,నవంబర్‌29 (జనం సాక్షి):  రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నానికి తృటిలో ప్రమాదం తప్పింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో …

మంత్రి పేర్నినానిపై దాడి ఘటన.. అన్నికోణాలలో దర్యాప్తు

నిందితుడు టిడిపికి చెందిన వ్యక్తిగా గుర్తింపు: ఎస్పీ మచిలీపట్నం,నవంబర్‌29 (జనం సాక్షి):   మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనపై అన్నికోణాలలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు …

ఇంగ్లీష్‌ విూడియంతో తెలుగుకు వచ్చే ప్రమాదమేవిూ లేదు

పేదలవర్గాల సామాజిక అభివృద్ధికి భాష కూడా అవసరమే భాషలపై పట్టు సాధిస్తేనే ప్రపంచంలో నెగ్గగలం విజయవాడ,నవంబర్‌20(జ‌నంసాక్షి): కరోనాతో పాఠశాలలు తెరవక పోవడం, తెరిచినా కొద్దిమంది విద్యార్థులే హాజరు …

శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడు

బహు అరుదైన శైవ క్షేత్రం సిద్దేశ్వరం అనంతపురం,నవంబర్‌19(జ‌నంసాక్షి): భారత దేశంలో శివుడు సాధారణంగా లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు. అయితే అతి అరుదుగా మాత్రమే విగ్రహ రూపంలో కనిపిస్తాడు. …

పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌..

ఏప్రిల్‌ నెలలో కట్‌ చేసిన 50 శాతం పింఛన్‌ వాపస్‌ రెరడు విడతలుగా చెల్లించేందుకు అంగీకారం! అమరావతి,నవంబర్‌18(జ‌నంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగ పింఛనుదారులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ …

రాష్ట్రంలో ఏపీఎండీసీ లేదా?

టీడీపీ నేత బోండా ఉమ విమర్శ అమరావతి,నవంబర్‌18(జ‌నంసాక్షి): ఇసుక మాఫియా కోసమే శాండ్‌ కార్పొరేషన్‌ డబ్బును వైసీపీ ఏమైనా చేస్తుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో మెంబర్‌ బోండా …

కృష్ణా జిల్లాలో విషాదం ..

కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి అమరావతి,నవంబర్‌18(జ‌నంసాక్షి): కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఏ.కొండూరు …