సీమాంధ్ర

పోలవరం బాధ్యత ఎప్పటికీ కేంద్రానిదే

చెప్పిన మేరకు నిధులు కేటయిస్తాం పనులు సకాలంలో చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ వెల్లడి ఏలూరు,మార్చి4(జనం సాక్షి ): పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత …

ఎసిబి వలలో విద్యుత్‌ ఎఇ

ఏలూరు,మార్చి4 ( జనంసాక్షి ) :  పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దెండులూరు ఏపీఈపీడీపీఎల్‌లో ఏఈగా పనిచేస్తున్న కూచిపూడి …

చేతకాని వారే కకులమతాల గురించి మాట్లాడుతారు

అమరావతి గురించి కష్టపడుతుంటే కులం పేరుతో దూషణలు జగన్‌ అవినీతి, అక్రమాలే లక్ష్యంగా ప్రచారం తెలుగువారే తన కులం అన్న చంద్రబాబు తన హయాంలో 72శాతం పోలవరం …

జస్టిస్‌ ఫర్‌ పీఆర్సీ పేరుతో ఎమ్మెల్సీల దీక్ష

అమరావతి,మార్చి4 ( జనంసాక్షి ) :  ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ, గ్రాంట్లు, సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జస్టిస్‌ ఫర్‌ పీఆర్సీ పేరుతో ఉపాధ్యాయులు, పీడీఎఫ్‌, …

వైసిపి నుంచి జారుకునే యత్నాల్లో ఎమ్మెల్యేలు

నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు అమరావతి,మార్చి4 ( జనంసాక్షి ) :   వైసీపీ ప్రజా ప్రతినిధులపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 49 మంది ఎమ్మెల్యేలు, 9 …

హైకోర్టు తీర్పు మేరకు నడుచుకోవాలి

రాజధాని మార్పు సరికాదు: కాంగ్రెస్‌ గుంటూరు,మార్చి4 ( జనంసాక్షి ) :   రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తోందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ …

వైసిపి బలోపేతానికి కృషి చేయాలి

అనుబంధ విభాగాలకు విజయసాయి సూచన అమరావతి,మార్చి4 ( జనంసాక్షి ) :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, …

మన ఊరు`మన బడికి 2 లక్షల విరాళం

సంగారెడ్డి,మార్చి4 ( జనంసాక్షి ) :  ’మన ఊరు`మన బడి’ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ రూ.2 లక్షల విరాళం …

రాజధానిపై జగన్‌ మొడిపట్టు వీడాలి

జెఎసి కన్వీనర్‌ కొలికపూడి అమరావతి,మార్చి4 ( జనంసాక్షి ) :  రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కట్టుబడి ఉండాలని అమరావతి జేఏసీ …

అమరావతిని అంగీకరించాలి

హైకోర్టు తీర్పును స్వాగతించిన జెడి శీలం గుంటూరు,మార్చి4 (జనం సాక్షి ) ): రాజధాని అమరావతి గురుంచి హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి …