సీమాంధ్ర

పేదలకు మేలు జరిగితే అడ్డుకోవడం తగునా

ఓటిఎస్‌ పథకంపై టిడిపి తీరు దారుణమన్న తమ్మినేని శ్రీకాకుళం,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  పేదలకు జగన్న గృహహక్కు కింద చేపట్టిన ఓటీఎస్‌ పథకంపై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని స్పీకర్‌ …

దాడులు చేస్తే ఫిర్యాదు చేయండి

వారికి అండగా ఉంటానన్న ఎంపి సుజనా అమరావతి,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనలు ఏపీలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ట అని బీజేపీ …

ఇసుక త్వకాల్లో 600కోట్ల అక్రమాలు

విూడియా సమావేశంలో ఆరోపించిన సోమిరెడ్డి అమరావతి,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  ఇసుక తవ్వకాల్లో నెలకు రూ.600 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ …

అంగన్‌వాడీలను ఆదుకోవాలి

అనంతపురం,డిసెంబర్‌21( జనం సాక్షి): అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చనిపోతే గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ వస్తుందని కానీ అది అమలుకావడంలేదని సిఐటియూ నాయకులు అన్నారు. ప్రతిగ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు తాండవిస్తున్నా …

శబరిమలకు ప్రత్యేక బస్సులు

కడప,డిసెంబర్‌21( జనం సాక్షి): జిల్లా నుంచి శబరిమల భక్తులకు సర్వీసులను ఉపయోగిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. అయ్యప్ప భక్తులు కోరితే ప్రత్యేక బస్సులు నడుపుతామని అన్నారు. ఎవరికైన వివాహాలకు, …

ప్రత్యేకహోదాపై నోరుమెదపరేం

కాకినాడ,డిసెంబర్‌21( జనం సాక్షి): ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ముఖ్యమంత్రి జగన్‌కు లేదని మాజీమంత్రి బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రజలు …

నేడు కర్నూలు జిల్లాకు సిఎం జగన్‌

భారీగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు కర్నూలు,డిసెంబర్‌21( జనం సాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పాణ్యం ఎమ్మెల్యే …

కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదు

విజయవాడ,డిసెంబర్‌21( జనం సాక్షి): ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మున్సిపల్‌ ఉద్యోగులను …

యాషెస్‌ సీరిస్‌లో మరో విజయం

రెండో టెస్టులోనూ గెల్చిన ఆస్టేల్రియా అడిలైడ్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్టేల్రియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. …

తిరుమల శ్రీవారికి వెలకడతారా ?

సేవల పేరుతో వ్యాపారం చేస్తారా శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ఆగ్రహం విశాఖపట్నం,డిసెంబర్‌20(జనం సాక్షి ): తిరుమల శ్రీవారి సేవల పేరుతో వేంకటేశ్వరుడిని నడిబజారులో పెట్టి అమ్ముతున్నారని ఏపీ సాధుపరిషత్‌ …