సీమాంధ్ర

ఓటిఎస్‌ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ది

విపక్షాలు, విషపత్రికల దుష్పచ్రారం నమ్మొద్దు: మంత్రి ఓటిపి పేరుతో ప్రజలను వైసిపి వేధిస్తోందన్న తణుకు ఎమ్మెల్యే ఏలూరు,డిసెంబర్‌20 (జనం సాక్షి ):  ఓటీఎస్‌ ద్వారా 52 లక్షల మంది పేదలకు …

జల్లేరు బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా

పరామర్శించి అందచేసిన ఎమ్మెల్యే బాలరాజు ఏలూరు,డిసెంబర్‌20 (జనం సాక్షి ):  పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎక్స్‌గ్రేషియా …

మహిళలను గౌరవించే సంసస్కృతి రావాలి

లోకేశ్‌ను తల్లిగా తాను అలాగే పెంచాను చంద్రబాబు కన్నీటి వెనక నాపై ప్రేమ ఉంది అసెంబ్లీలో ఏం మట్లాడాలో తెలుసుకుంటే మంచిది ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ పక్షాన వరదబాధితులకు …

బిజెపివి ప్రజావ్యతిరేక నిర్ణయలు

విజయవాడ,డిసెంబర్‌20( జనం సాక్షి): బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దింపేవరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ …

ఓటిఎస్‌ రద్దు కోరుతూ టిడిపి ఆందోళన

ప్రభుత్వ దోపిడీని అడ్డుకోవాలని పిలుపు విజయవాడ,డిసెంబర్‌20( జనం సాక్షి ): ఓటీఎస్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. పటమట తహశీల్దారుకు వినతి పత్రం అందచేసింది. ఈ సందర్భంగా టీడీపీ …

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆటోను ఢీకొన్న వాహనం: ఇద్దరు మహిళల మృతి గుంటూరు,డిసెంబర్‌20( జనం సాక్షి ): గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం …

శ్రీశౌలంలో వైభవంగా ఆరుద్రోత్సవం

శ్రీశైలం,డిసెంబర్‌20( జనం సాక్షి ): ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం వైభవంగా జరుగుతున్నది. వేదపండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత …

విశాఖ ఉక్కుపై జనసేన డిజిటల్‌ ఉద్యమం

వైసిపి ఎంపిలకు చిత్తశుద్ది లేదని మండిపాటు కనీసం ప్లకార్డులతో అయినా నిరసన తెలపరా మండిపడ్డ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అమరావతి,డిసెంబర్‌20( జనం సాక్షి ): విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను …

ధాన్యం కొనుగోళ్లపై అస్పష్టత

ఇంకా పూర్తిస్థాయిలో సాగని కొనుగోళ్లు ఆర్బీకెలతో పూర్తిగా న్యాయం జరగగడం లేదన్న ఆరోపణలు గుంటూరు,డిసెంబర్‌20(జనం సాక్షి): వరి రైతుకు ఈ ఏడాది కాలం కలిసి రాలేదు. తెగుళ్లు, …

ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలా!

ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు అవసరమా..! ప్రజలు కూడా ఆలోచించాలి. రైతులు కూడా బాగా ఆలోచించాలి. బహుళజాతి కంపెనీలకూ ఎర్రతివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న …