-->

సీమాంధ్ర

మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్..

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు. అరెస్టు వార్తలను మీడియా ప్రసారం చేయడంతో మిగతా నేతలు …

ఎన్నడూ లేనంతగా వర్షపాతం

ఒక్కరోజులో ఏకంగా 29 సెం.మీ. వర్షపాతం కాలనీలన్నీ జలమయం.. పలుచోట్ల 4 అడుగుల మేర వరద నున్న ప్రాంతంలో ఇళ్లు, అండర్ పాస్ వద్ద 4 బస్సులు …

వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..

రాత్రంతా ప్రయాణికులు అందులోనే! నెక్కొండ: వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరదనీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. శనివారం రాత్రి వేములవాడ నుంచి మహబూబాబాద్‌కు వెళ్తుండగా …

కృష్ణమ్మ.. పరవళ్లు

రెండు రాష్ట్రాలతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో …

వైకాపా మునిగిపోయే నావ

గేట్లు తెరవకుండానే టిడిపిలోకి వలసలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్య విశాఖపట్నం,ఆగస్ట్‌29(జనంసాక్షి): వైకాపా మునిగిపోయే నావ అని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. …

నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల అస్వస్థత

నాసిరకం ఆహారంతో వాంతులు విరేచనాలు వివిధ ఆస్పత్రుల్లో విద్యార్థులకు చికిత్స ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి లోకేశ్‌ క్యాంపస్‌ను సందర్శించిన మంత్రి పార్థసారథి ఏలూరు,ఆగస్ట్‌29 (జనంసాక్షి) : …

మంత్రి అనుమతి లేకుండానే బిల్లుల చెల్లింపు

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వాకంపై ఆరా లెక్కలు తీయాలని ఆదేశించిన ఆర్థికమంత్రి కేశవ్‌ అమరాతి,ఆగస్ట్‌29(జనంసాక్షి) : వైకాపా హయాంలో ఆర్థికశాఖ మంత్రి ఆమోదం లేకుండా జరిగిన బిల్లుల …

రాజ్యసభకు మోపిదేవి, ఈద మస్తాన్‌ రావు రాజీనామా

ఛైర్మన్‌ దన్‌కడ్‌ను కలిసి రాజీనామాల సమర్పణ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన త్వరలోనే టిడిపిలో చేరుతామని వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌29 (జనంసాక్షి): రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి …

కర్నూలులోనూ హైడ్రా తరహా చర్యలు

భూ కబ్జాదారుల భరతం పట్టాల్సిందే దేవాలయ భూములను కూడా వదలని రియల్టర్లు చంద్రబాబు రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలి ప్రజలు రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదు చేయాలి మాజీ …

టిడిపిలో చేరిన నూర్జహాన్‌ దంపతులు

కండువా కప్పి ఆహ్వానించిన లోకేశ్‌ అమరావతి,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ …