సీమాంధ్ర

అక్రమ నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలు

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరిక విశాఖపట్టణం,ఆగస్టు 27(జనం సాక్షి):ఏపీలోని ఆర్థిక రాజధాని విశాఖలో అక్రమ నిర్మాణాలు చేపడితే హైదరాబాద్‌లో మాదిరిగా హైడ్రా తరహ చర్యలు మొదలు పెడుతామని …

ఒలంపిక్‌ సంఘాన్ని ప్రక్షాళన చేస్తాం: కేశినేని చిన్ని

విజయవాడ,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి క్రీడలకు అందుబాటులో ఉంచుతామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. విజయవాడలో ఆయన …

వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్‌

రుషికొండ భవనాలపై సిఎం చంద్రబాబు దృష్టి విశాఖలో డంపింగ్‌ యార్డును పరిశీలించిన నారాయణ విశాఖపట్టణం,ఆగస్ట్‌27 (జనం సాక్షి):  వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని ఏపీ …

అన్న క్యాంటీన్లపై వైకాపా దుష్పచ్రారం

సోషల్‌ విూడియా ప్రచారంపై మండిపడ్డ మంత్రి లోకేశ్‌ అమరావతి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా …

హాస్టల్లో ఇంటర్‌ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతి

విచారణకు ఆదేశించిన బీసీ సంక్షేమం శాఖ మంత్రి సవిత అనంతపురం,ఆగస్ట్‌27 (జనం సాక్షి): నగరంలోని బీసీ హాస్టల్లో ఇంటర్‌ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతిపై బీసీ సంక్షేమం, …

అద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు

సుసంపన్నమైన లద్దాఖ్‌ నిర్మాణమే లక్ష్యం ఎక్స్‌ వేదికగా వెల్లడిరచిన హోంమంత్రి అమిత్‌ షా న్యూఢల్లీి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించి ప్రధాని మోదీ …

ప్రజలకు బాబు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

అమరావతి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు …

సెజ్‌ బాధితులకు తక్షన పరిహారం

మృతుల కుటుంబాలకు కోటి చొప్పున సాయం హోమంత్రి వంగలపూడి అనిత వెల్లడి విశాఖపట్నం,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  అనకాపల్లి జిల్లా పరవాడలోని సినర్జిన్‌ కంపెనీ బాధితులకు పరిహారం ఇస్తున్నట్లు …

తిరుమలలో మొదలైన ప్రక్షాళన

స్వామివారిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల తిరుమల,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిరదని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా …

వరదల నివారణ లక్ష్యంగా ప్రాజక్టులు

వరదలప్రాంతాలపై అధ్యయనం చేపట్టాలి రాజమండ్రి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ధవళేశ్వరం ఆనకట్ట కట్టడానికి ముందు ఆ ప్రాంతంలో తరచు గోదావరి నదికి వరదలు వచ్చేవి. తుపాన్లు గోదావరి జిల్లాల ప్రాంతంలో …