సీమాంధ్ర

ఏపీలో హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్‌ నివేదిక అందజేత

మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు అమరావతి: ఏపీలో ఎన్నికల పోలింగ్‌ రోజు, …

ఓటు అమ్ముకున్న ఎస్సైపై సస్పెన్షన్ వేటు

రూ. 5 వేలకు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్ ఎస్సై ఖాజాబాబు పోలీసులకు సదరు నాయకుడు పట్టుబడటంతో బండారం బట్టబయలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎస్సైని …

వైసీపీకి ఘోర పరాజయం తప్పదన్న ప్రశాంత్ కిశోర్

ఏపీలో గెలుపు టీడీపీదే: ఎన్నికల వ్యూహకర్త ఫలితాలకు ముందు ఎవరూ ఓటమిని అంగీకరించరని వ్యాఖ్య బీజేపీపై ప్రజలకు అసంతృప్తి తప్ప కోపం లేదన్న ప్రశాంత్ కిశోర్ బీజేపీదే …

తిరుపతి జూలో విషాదం

` సింహం దాడిలో వ్యక్తి మృతి తిరుపతి(జనంసాక్షి): తిరుపతి జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది. దాడి …

జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు…

ఏపీలో పొత్తుల అంశం ఆసక్తికర రూపు దాల్చింది. టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికే పొత్తు ఖరారు కాగా… బీజేపీ వైఖరి ఏంటన్నది ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది. …

పార్లమెంటుకు చేరుకున్న సీఎం జగన్

అమరావతిః ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్  పార్లమెంటుకు చేరుకున్నారు.  ఆయన ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సమావేశం కానున్నారు. …

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు…

ఏపీలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు బదిలీలు…  నేడు ఏకంగా 21 మంది ఐఏఎస్ అధికారులను వివిధ  స్థానచలనం శారు. . ఈ మేరకు రాష్ట్ర …

రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారు:చంద్రబాబు

‘రా కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ..  దుర్మార్గుడు పాలకుడైతే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ‘జగన్‌ పాలనలో రాష్ట్రం 30 …

లారీని ఢీకొట్టిన టీఎస్‌ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

ప్రకాశం: గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  మోచర్ల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళ …

తిరుమలలో మరోసారి చిరుత అలజడి

తిరుపతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి):   తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సవిూపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో …