సీమాంధ్ర

వినుకొండలో ‘మనగుడి’

వినుకొండ, ఆగస్టు 3 : దేవాలయాల్లో మనగుడి కార్యక్రమం భక్తులు భక్తీ శ్రద్ధలతో నిర్వహించారు. వినుకొండ పట్టణానికి ప్రసిద్ధి చెందిన ప్రసన్నరామలింగేశ్వర కోదండరామస్వామి ఆలయంలో ఉదయం 6 …

5న అవార్డుల ప్రదానోత్సవం

కడప, ఆగస్టు 3 :కడప సిపి బ్రౌన్‌ గ్రంథాలయంలో ఈ నెల 5వ తేదీన ప్రసిద్ధ కథా రచయిత రావిశాస్త్రి అవార్డు ప్రదానోత్సవం జరగనున్నదని ప్రముఖ రచయితలు …

అన్ని రంగాల్లో విఫలం

కడప, ఆగస్టు 3 : ప్రభుత్వం అన్ని రంగాల్లోను పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాల్సిన అవసరం కూడా …

18మందికి పదోన్నతులు

కడప, ఆగస్టు 3  : జిల్లాలోని 18 మంది డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియారిటీ ప్రాతిపదికన ఈ …

కడపజిల్లాను చేర్చాల్సిందే

కడప, ఆగస్టు 3 : జిల్లా చారిత్రాత్మకతను, కళా వైభవాన్ని నలుదిశలా వ్యాపింపజేసేందుకు జిల్లాలో పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలని పలువురు డిమాండు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక …

మాటలకే పరిమితమైన మంత్రులు

కడప, ఆగస్టు 3  : కాంగ్రెస్‌ పార్టీలో మేథోమధనం జరపాలని రాజ్యసభ సభ్యుడు విహెచ్‌ హనుమంతరావు కొన్ని గంటల పాటు చేసిన మౌనదీక్షకు మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి …

సినీ ఔత్సాహికులకు విశ్‌వనాథ్‌ వర్క్‌షాపు

విశాఖపట్నం: సినీరంగానికి సంబంధించి క్రమంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో సుశిక్షితులైన సాంకేతిక నిపుణులను రూపొందించే ప్రయత్నం కూడా జరుగుతోంది ప్రముఖ సినీ, నాటక రచయిత దర్శకుడు కాశీ …

పూర్ణహుతిలో ముగిసిన పవిత్రోత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంలో ఈరోజుతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రఘునాథ్‌, …

ఇద్దరి పిల్లలో తల్లి ఆత్మహత్య

కర్నూలు : ఇద్దరు పిల్లలపై కిరోసిన్‌ పోసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఓ తల్లి కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం సంగాల పునరావాస కాలనీలో ఈ దుర్ఘటన …

కెవిపి వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన సురేఖ

కడప, ఆగస్టు 2 : వైయస్‌ఆర్‌ సిపి నాయకురాలు కొండా సురేఖ, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాఖీ పండుగ సందర్భంగా ఇడుపులపాయలోని …

తాజావార్తలు