సీమాంధ్ర

అటవీ సంపదను కొల్లగొట్టేవారిని కాల్చిపారేయాలి: మంత్రి డీఎల్‌

కడప, జూలై 31: అటవీ సంపదను కొల్లగొట్టేవారిని ఎన్‌కౌంటర్‌ చేసినా ఎలాంటి నష్టం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. …

తహశీల్దార్‌ పెంపుడు కుక్కకు బంగారు చెవి పోగు

వెలకట్టిన ఏసీబీ అధికారులు కర్నూలు, జూలై 31: కల్లూరు తహశీల్దారుగా పనిచేసిన టీ. అంజనాదేవీని రెండు రోజుల క్రితం అక్రమాస్తుల విషయంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేసి, …

దరఖాస్తు చేసుకోవాలి

కడప, జూలై 31 : రైల్వే కొడూరు నియోజకవర్గంలో ఖాళీలుగా ఉన్న 15 చౌక దుకాణాల కోసం అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్‌డివో శ్రీనివాసులు మంగళవారం …

సెప్టెంబర్‌లో పద్య పోటీలు

కడప, జూలై 31 : రాయలసీమ స్థాయిలో సెప్టెంబర్‌ నెలలో రంగస్థల పద్యపోటీలు నిర్వహించనున్నామని రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మంగళవారం నాడు ఇక్కడ తెలిపారు. రాయలసీమ జిల్లాలతో …

తరలింపు మానండి

కడప, జూలై 31: రాయచోటి పట్టణానికి జలధారమైన ప్రాజెక్టు నుంచి మదనపల్లెకు నీటిని తరలిస్తే అడ్డుకుంటామని వైఎస్‌ఆర్‌ యువజన కాంగ్రెస్‌ నాయకులు మదనమోహన్‌రెడ్డి హెచ్చరించారు. దశాబ్దాల రాయచోటి …

అన్నాకు అండగా నిలవండి

కడప, జూలై 31: అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు అన్న హజారేకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గ బిజెపి కన్వీనర్‌ …

అన్ని జాగ్రత్తలు తీసుకోండి

కడప, జూలై 31 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ మంగళవారంనాడు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర …

అనుమానాస్పద సూట్‌కేసును

పేల్చేన బాంబుస్క్వాడ్‌ కడప, జూలై 30 : దాదాపు అర్థరోజుపైబడి పోలీసులను తీవ్ర ఆందోళనకు గురి చేసిన అనుమానాస్పద ఒక సూట్‌కేసును ఎట్టకేలకు సోమవారం సాయంత్రం బాంబు …

రూ.10 కోట్లతో టెంపుల్‌ సర్క్యూట్‌ టూరిజం

పర్యాటక కేంద్రంగా కాకినాడ కాకినాడ, జూలై 30 : రూ.10 కోట్లతో సామర్లకోట, సర్పవరం, పిఠాపురం, ద్రాక్షారామంల మధ్య టెంపుల్‌ సర్క్యూట్‌ టూరిజం అభివృద్ధికి అవసరమైన నివేదికను …

జెఎన్‌టియుకెలో ఆహార పరిశోధన శాల

కాకినాడ, జూలై 30 : కాకినాడ జెఎన్‌టియు ఆధ్వర్యంలో ఆహార సాంకేతిక విశ్వ విద్యాలయ భవనానికి భూమి పూజ వైస్‌ చాన్సిలర్‌ తులసీరామ్‌దాస్‌ నిర్వహించారు. రైస్‌ మిల్లింగ్‌ …

తాజావార్తలు