సీమాంధ్ర

కాకినాడ కార్పొరేషన్‌లో బదిలీలు

కాకినాడ, జూలై 30,: నకిలీ సర్టిఫికేట్లతో కాకినాడ ఇంజనీరింగ్‌ విభాగంలో ఎఇగా పనిచేస్తున్న సుబ్బారావు అనే వ్యక్తి ఎట్టకేలకు విజయవాడ బదిలీ అయ్యారు. అదే విధంగా కాంట్రాక్టర్‌ …

నామినేటెడ్‌ పదవులపై దృఫ్టి సారిస్తున్న

‘తూర్పు’కాంగ్రెస్‌కాకినాడ, జూలై 30,: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా పెండింగ్‌లో వున్న కార్పొరేషన్‌లు ఇతర నామినేటెడ్‌ పదవులు భర్తీ చేసే ప్రక్రియకు …

ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి

ఎస్‌టియు డిమాండ్‌ కడప, జూలై 30: జిల్లాలో ఖళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్‌టియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్‌టియు …

వేమన వర్సిటీ వీసీని రీకాల్‌ చేయాలి

ఎఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ కడప, జూలై 30 : యోగివేమన యూనివర్సిటీలో జరిగిన అవకతవకలకు, అవినీతికి కారణమైన వైస్‌ఛాన్సలర్‌ రామచంద్రారెడ్డిని వెంటనే రీకాల్‌ చేయాలని, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ …

కూలీలకు కనీసం వేతనం అందేలా చర్యలు చేపట్టాలి

కడప, జూలై 30 : కూలీలకు కనీస వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్‌ వద్ద రైల్వే కోడూరు పార్టీ కార్యాలయం వద్ద …

ముస్లింలకు ఇళ్ళ స్థలాలు ఒకే ప్రాంతంలో ఇవ్వాలి

సిపిఎం నాయకుడు మణి డిమాండ్‌ కడప, జూలై 30 : రైల్వే కోడూరు పట్టణంలో ముస్లింలకు సంబంధించి ప్రభుత్వం అందించాలనుకుంటున్న ఇళ్ళ స్థలాలను ఒకే ప్రాంతంలో ఇవ్వాలని …

కలెక్టరేట్‌ ఎదుట 104 సిబ్బంది ధర్నా

విజయనగరం, జూలై 30 : గత నాలుగు నెలలుగా బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 ఆరోగ్య సేవల సిబ్బంది …

మొక్కలతో కాలుష్య నివారణ

విజయనగరం, జూలై 30 : పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి మొక్కలు పెంపకమే శరణ్యమని ఆశయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ అన్నారు. చీపురుపల్లి ప్రెస్‌క్లబ్‌ …

సమాచారచట్టం వేదిక అధ్యక్షుడు మృతి

విజయనగరం, జూలై 30 : సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక అధ్యక్షుడు కె.రాఘవేంద్రరావు (75) మృతి చెందారు. కొద్ది రోజులుగా హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స …

చెరువులోకి దూసుకెళ్ళిన కారు

విజయనగరం, జూలై 30 : శృంగవరపుకోట – కొత్త వలస ప్రధాన రహదారిలో మల్లివీడు సమీపంలో రోడ్డు పక్కనున్న చెరులోకి కారు దూసుకెళ్ళింది. కిత్తన్నపేట వద్ద ఏర్పాటు …

తాజావార్తలు