సీమాంధ్ర

జిల్లా రైతాంగానికి తప్పని ఖరీఫ్‌ కష్టాలు

విజయనగరం, జూలై 20 : ఈ ఏడాది కూడా జిల్లా రైతాంగానికి ఖరీఫ్‌ కష్టాలు తప్పేట్టులేదు. జూలై మూడో వారంలోకి ప్రవేశించినప్పటికీ వరుణుడి కరుణ లేకపోవడంతో రైతన్నలు …

ప్రత్యేకాధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

విజయనగరం, జూలై 20 : ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రామ సందర్శనలో ప్రత్యేకాధికారులు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులతో సమావేశం నిర్వహించి పారిశుధ్యం, విద్యాహక్కుపై అవగాహన కల్పించాలని …

వాహనాల తనిఖీ ముమ్మరం

విజయనగరం, జూలై 20: పట్టణ శివారులోని రాయగడ రోడ్డు వద్ద మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ శుక్రవారం నాడు వాహనాలు తనిఖీ చేశారు. అనుమతులు లేని వాహనాలపై …

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

విజయనగరం, జూలై 20 : రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి రంగ సమస్యలపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న జరిగిన బంద్‌ సందర్భంగా పలు చోట్ల …

22న గవర్నర్‌ రోశయ్య సాలూరు రాక

విజయనగరం, జూలై 20 : జిల్లాలోని సాలూరు కన్యకాపరమేశ్వరి ఆలయ స్వర్ణోత్సవాలలో పాల్గొనేందుకు తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య రానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో …

లక్ష్మిపేట క్షతగాత్రులకు విశాఖలో వైద్యపరీక్షలు

శ్రీకాకుళం, జూలై 20 : లక్ష్మిపేట క్షతగాత్రులను వైద్య పరీక్షల కోసం విశాఖపట్టణంలోని సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ రాజాం చేరుకొని లక్ష్మిపేట బాధితుల్ని పరామర్శించిన …

ఒప్పంద అధ్యాపకుల నియామకాలకు 23న ఇంటర్య్వూలు

శ్రీకాకుళం, జూలై 20: బిఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు సంబంధించి ఒప్పంద అధ్యాపకుల నియామకాలకు ఈ నెల 23న ఇంటర్య్వూలు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ ప్రిన్సిపల్‌ ఆచార్య …

పాఠశాలల స్థాయి పెంపు

శ్రీకాకుళం, జూలై 20: విద్యాహక్కు చట్టంలో భాగంగా జిల్లాలో 94 ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతిని శుక్రవారం నాడు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద 581 …

అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులు

రూ. 3,400 కోట్లతో అభివృద్ధి రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ ఎం.డి.రాజగోపాలరెడ్డి శ్రీకాకుళం, జూలై 20 : రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలోని పలు రహదార్లను అభివృద్ధి …

రూ. 53 లక్షలతో వసతిగృహాల అభివృద్ధి

సాంఘిక సంక్షేమశాఖ డీడీ అచ్యుతానందగుప్తా శ్రీకాకుళం, జూలై 20 : జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యల పరిష్కారానికి రూ. 53 లక్షల నిధులు విడుదలయ్యాయని …

తాజావార్తలు