సీమాంధ్ర

గ్రూప్‌-2కు సర్వం సిద్ధం : వాణీమోహన్‌

ఏలూరు, జూలై 19 : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎపిపిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఏ ఒక్క తప్పుకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత …

పిల్లలకు అవగాహన కల్పించాలి

ఏలూరు, జూలై 19:విద్యార్థిదశ ప్రారంభం నుండి పిల్లలకు చట్టాలపట్ల అవగాహన పెంపొందిం చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి. …

సరస్వతి నిధి పథకాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి : కలెక్టర్‌

నెల్లూరు, జూలై 19: ప్రతిభ కలిగి, ఆర్థిక స్తోమత లేక కార్పొరేట్‌ కళాశాలలో విద్యను అభ్యసించలేని విద్యార్థులకు ఉచితంగా ఇంటర్మీడియట్‌ చదివేందుకు ఉద్దేశించిన సరస్వతి నిధి పథకాన్ని …

బాప్టిస్ట్‌ కళాశాల వార్షికోత్సవాలు

వినుకొండ, జూలై 19 : పట్టణంలోని ఎబిఎం కాంపౌండ్‌లో డోస్మన్‌ బాప్టిస్ట్‌ బైబిల్‌ కళాశాల వార్షికోత్సవాలను జాషువా గురువారం ప్రారంభించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అభ్యర్థులకు బైబిల్‌ …

ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలి

వినుకొండ, జూలై 19 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలని ఎంపిడిఓ జి. ఆచారి అన్నారు. మండల కేంద్రమైన నూజెళ్ల మండల పరిషత్‌ …

శ్రమజీవుల హక్కుకోసం సిపిఐ నిరంతర పోరాటం

వినుకొండ, జూలై 19 : శ్రమజీవుల హక్కుల కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ ఏరియా కన్వీనర్‌ వరప్రసాద్‌ తెలిపారు. గురువారం వినుకొండ మండలంలోని కొప్పుకొండ …

డీల్‌పై గుండె గుబేల్‌

ఏలూరు, జూలై 19 : రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఏ ప్రతిపాదించిన ప్రణబ్‌ముఖర్జీకి అనుకూలంగా ఓటు వేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం రాష్ట్రంలో మారబోతున్న రాజకీయ పరిణామాలకు …

అవినీతి నేతలను రాజకీయాల నుంచి వెలివేయాలి

గుంటూరు, జూలై 19 : ప్రజల ఆస్తులను కొల్లగొట్టే నేతలను రాజకీయాల నుంచి వెలివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. గురువారం డాక్టర్‌ ఆదినారాయణ …

ధరలను అదుపు చేయండి: జేసీ

గుంటూరు, జూలై 19 : జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలపై నిఘా పెంచాలని జేసీ డాక్టర్‌ యువరాజ్‌ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం జిల్లాస్థాయిలో …

కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి

కడప, జూలై 19: ప్రభుత్వ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో వెంటనే కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో …

తాజావార్తలు