సీమాంధ్ర

ఐదవ రోజుకు చేరిన ఆమరణ నిరాహార దీక్ష

కడప, జూలై 20: ప్రజా సమస్యల పరిష్కారం కోసం టిడిపి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన పట్ల ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ ఎమ్మెల్యే …

సిమెంట్‌ ధరలు తగ్గించాల్సిందే : మంత్రి

కడప, జూలై 20 : జిల్లా ప్రజల అవసరాల కోసం సిమెంట్‌ ధరలను తగ్గించాల్సిందేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ డిఎల్‌ రవింద్రారెడ్డి స్పష్టం …

మెస్‌ ఛార్జీలు పెంచాలి : ఎఐఎస్‌ఎఫ్‌

కడప, జూలై 20 : రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్‌ ఛార్జీలు కూడా పెంచాలని ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. …

ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి : జెఎసి డిమాండ్‌

కడప, జూలై 20: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కార్యాచరణ కమిటీ జెఎసి డిమాండ్‌ చేసింది. సమితి …

విజృంభించిన విష జ్వరాలు

విజయవాడ, జూలై 20 : బావులపాడు మండలం అగిశంపాడు గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. ఈ విష జ్వరాల బారినపడి ఇప్పటికే ఇద్దరు మృతి చెందినప్పటికీ అధికార యంత్రాంగంలో …

ప్రేమ జంట ఆత్యహత్యాయత్నం

ప్రియురాలి మృతి, ప్రియుడి పరిస్థితి విషమం విజయవాడ, జూలై 20: మోపిదేవి మండలం పోలానితిప్ప గ్రామంలో ఒక ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియురాలు మరణించగా, ప్రియుడి …

ప్రమాదానికి గురైన స్కూల్‌ బస్సు

విద్యార్థులు సురక్షితం విజయవాడ, జూలై 20 : జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరి వద్ద శుక్రవారం నాడు ఒక స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. కాగా విద్యార్థులు మాత్రం …

విటిపిఎస్‌లో తలెత్తిన సాంకేతిక లోపం

విజయవాడ, జూలై 20: విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (విటిపిఎస్‌) మొదటి యూనిట్‌లో శుక్రవారం నాడు సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా 210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి …

కృష్టాడెల్టాకు సాగర్‌ నీటి విడుదల

వివాదంపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి : అఖిల పక్షం విజయవాడ, జూలై 20 : కృష్ణా డెల్టాకు సాగర్‌ నీరు విడుదలపై తలెత్తిన న్యాయపరమైన వివాదాన్ని పరిష్కరించేందుకు …

ఎమ్మెల్యే రామకోటయ్యపై సస్పెన్షన్‌ వేటు

విజయవాడ, జూలై 20 : ఊహించినట్టే జరిగింది. నూజివీడు టిడిపి ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. …

తాజావార్తలు