సీమాంధ్ర

ప్రజా సమస్యలపై దశలవారి ఉద్యమాలు

గుంటూరు, జూలై 8 : ప్రజా సమస్యలపై ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ముఖ్య నేతలు తీర్మానించారు. వ్యాపిక్‌ ప్రాజెక్టు, విద్యుత్‌ కోతలు, సాగు, …

మధ్య నిషేదం దిశగా ప్రభుత్వం కృషి: మంత్రి ఆనం

శ్రీకాకుళం: మద్య నిషేదం దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందని దానిలో భాగంగానే నూతన మద్య విధానాన్ని అమలు లోనికి తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామ్‌నారాయణ రెడ్డి …

జెసిఐ సెమినా సేవలు అభినందనీయం

శ్రీకాకుళం, జూలై 7 : ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని డిఆర్‌డిఎ పిడి పి.రజనీకాంతరావు పిలుపునిచ్చారు. రెడ్‌క్రాస్‌ సంస్థలో జెసిఐ సెమినా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని …

కలిసికట్టుగా ముందుకు నడుద్దాం టిడిపి నేతల తీర్మానం

శ్రీకాకుళం, జూలై 7 : వచ్చే రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని తెలుగుదేశం పార్టీ నేతలు తీర్మానించుకున్నారు. జిల్లాకు చెందిన టిడిపి అగ్రనేతలంతా …

వినియోగదారుల సంతృప్తే సేవగా పనిచేస్తాం

బిఎస్‌ఎన్‌ఎల్‌ జిఎం మహంతి శ్రీకాకుళం, జూలై 7 : జిల్లాలో వినియోగదారుల సంతృప్తే సేవగా పని చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్‌ జిల్లా జనరల్‌ మేనేజర్‌ సిహెచ్‌ మహంతి చెప్పారు. …

పాడిపశువుల పోషణతో అదనపు ఆదాయం

శ్రీకాకుళం, జూలై 7 : స్వయం సహాయక సంఘం మహిళలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాన్ని ప్రతినెలా చెల్లించి ఆర్థికాభివృద్ధి సాధించాలని, …

రైతు సంక్షేమంలో ముందడుగు

శ్రీకాకుళం, జూలై 7 : రైతు సంక్షేమం విషయంలో ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రం కొంత ముందడుగు వేసిందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖమంత్రి ధర్మాన …

ధరలపై 9న ‘తెలుగు మహిళ ‘ ధర్నాలు

విశాఖపట్నం, జూలై 6: నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు భారీ స్థాయిలో పెరగడానికి నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మహిళా విభాగమైన తెలుగు …

వైఎస్‌ నీడ సూరీడు ఏం చేస్తున్నారు?

హైదరబాద్‌, జూలై 6 (జనంసాక్షి): ఒకప్పుడు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరీడు ఒక వెలుగు వెలిగారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా సూరీడికి పెద్ద ఇమేజే …

ప్రభుత్వానికి ముందు చూపు లేదు: వైఎస్‌ విజయమ్మ

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వారి సమస్యల పట్ల ముందు చూపు లేదని వైఎస్సార్‌ సిపి గౌరవాధ్యక్షురాలు …