సీమాంధ్ర

జగన్‌పై అక్రమ కేసులు ఎత్తివేసే వరకు ఉద్యమిస్తాం

వైయస్‌ఆర్‌ సిపి నేతలు డేవిడ్‌రాజు, వెన్నా హనుమారెడ్డి మార్కాపురం , జూలై 10 : రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, వైయస్‌ఆర్‌ సిపి అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై పెట్టిన …

తహసీల్దారు బదిలీపై నాయకులు,

ఓ ఉద్యోగి కసరత్తు :- గత ఐదు నెలల క్రిందట యర్రగొండపాలెం తహసీల్దారుగా వచ్చిన అశోక్‌వర్ధన్‌ను బదిలీ చేయించాలని, అదేశాఖలో నిచేస్తున్న ఓ ఉద్యోగి స్థానిక అధికారపార్టీ …

అన్యాక్రాంత భూమిని దళితునికి స్వాధీనం

యర్రగొండపాలెం , జూలై 10 : గత 10 సంవత్సరాల క్రిందట అక్రమంగా అన్యాక్రాంతమైన ఒక దళితుని భూమిని హైకోర్టు ఆదేశాల మేరకు యర్రగొండపాలెం తహసీల్దారు శనివారం …

మంచినీటి సమస్యను పరిష్కరించాలి

వైయస్‌ఆర్‌ సిపి నేత వినయ్‌కుమార్‌ డిమాండ్‌ మార్కాపురం , జూలై 10 : తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లు పనిచేయక పోవడంతో మంచినీటి కోసం తాము …

ఇష్టపడి, కష్టపడి చదవండి

మంచి పేరు తీసుకు రండి చిన్నారులకు సీఎం హితబోధ తిరుపతి, జూలై 9 (జనంసాక్షి): నచ్చిన.. ఇష్టమైన.. చదువునే చదువుకోండి.. ఎదగండి.. అంటూ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులకు …

ఆటా’లో అష్టావధానం సంగీత, సాహిత్య, నృత్య ప్రదర్శనలు

ఘనంగా ముగిసిన 12వ మహాసభలు అమెరికా : అమెరికా తెలుగు అసోసియేషన్‌ (అటా) 12వ మహాసభల్లో చివరరోజైన ఆదివారం అట్లాంటాలో నిర్వహించిన సాంస్కృతిక, సాహిత్య, కళా ప్రదర్శనలు …

విశాఖస్టీల్స్‌లో సమ్మె నోటీసు

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘం సోమవారం సమ్మె నోటీసు ఇచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణను ఈ నెల 25న అధికారకంగా …

సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌

నెల్లూరు : విజయవాడ-చెన్నై జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మధ్య ఆగిపోయింది. జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ గంటకుపైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం …

మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లా మక్కువ మండలం దేజ్జేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంపును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యెండంగి-బాదుగుల మద్య 30 కిలోల పేలుడు …

నెలాఖరులోగా ధ్రువపత్రాలతో హాజరుకావాలి

శ్రీకాకుళం, జూలై 8 : రాజీవ్‌ యువశక్తి దరఖాస్తు దారులు ఆయా మండల, మున్సిపాలిటీ పరిధిలో నిర్దేశించిన ధ్రువపత్రాలతో నెలాఖరులోగా హాజరుకావా లని యువజన సర్వీసుల శాఖ …