సీమాంధ్ర

దారి దోపిడీ ముఠా అరెస్టు

నెల్లూరు, జూలై 5 : దారిదోపిడీకి పాల్పడిన నలుగురి సభ్యుల గల ముఠాను నెల్లూరు పోలీసులు కేవలం 10 గంటల్లో అరెస్టు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. …

30న కె విశ్వనాధ్‌చే ఘంటసాల విగ్రహావిష్కరణ

కాకినాడ,జూలై 5 :ఈనెల 30వ తేదీన కళాతపస్వి కె విశ్వనాధ్‌, కేంద్రమంత్రి  ఎంఎం పళ్ళంరాజుచే ఘంటసాల వెంకటేశ్వర్రావు  కాంస్య విగ్రహం ప్రారంభించనున్నట్టు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి …

‘తూర్పు’లో సరఫరా కాని గ్రామీణ నీటి సరఫరా

కాకినాడ,జూలై 5 : తూర్పుగోదావరి జిల్లాలోని 60 మండలాల్లో గ్రామీణ నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యుఎస్‌ పేరిట ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలతో చేపడుతున్న పథకాలన్నీ కేవలం …

ఏజెన్సీ బంద్‌కు మావోయిస్టు పిలుపు

విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు ఏజెన్సీ బంద్‌ మావోయాస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆ …

కోళ్ళఫారంపై గ్రామస్తుల దాడి

విజయనగరం: .చీపురుపల్లీమండలంలోని కర్లాం గ్రామంలో దుర్వాసన వస్తుందంటు గ్రామస్తులు కోళ్ళఫారం పై దాడి చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తినష్టం సంభవించింది 7లక్షలకు పైగా కోళ్ళు చనిపోయాయి. …

ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర

నాగార్జున ఆగ్రో కెమికల్‌ కంపనీలో , పేలిన రియాక్టర్‌ , భారీ అగ్నిప్రమాదం , ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని , పరుగులు తీసిన పల్లెలు , శ్రీకాకుళం, …

తేదేపా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

మచిలీపట్నం: కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీరు తక్షణం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా తేదేపా ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముట్టడి కార్యక్రమంలో …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఏలూరు, జూన్‌ 30 : పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం వైఎస్‌ గోపాలపురం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. …

మూతపడ్డ ఎరువుల దుకాణాలు

– రూ.400 కోట్ల అమ్మకాలకు బ్రేక్‌ ఏలూరు, జూన్‌ 30 : రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల దుకాణాల యజమానులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం బంద్‌ పాటించారు. …

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, జూన్‌ 30 : ఆషాఢశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో భక్తుల రద్దీ అధికమైందని అధికారులు తెలిపారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. భక్తుల …