హైదరబాద్, జూలై 6 (జనంసాక్షి): ఒకప్పుడు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడు ఒక వెలుగు వెలిగారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా సూరీడికి పెద్ద ఇమేజే …
న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వారి సమస్యల పట్ల ముందు చూపు లేదని వైఎస్సార్ సిపి గౌరవాధ్యక్షురాలు …
తిరుపతి, జూలై 5 (జనంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఖాకిల క్రౌర్యం వెలుగుచూసింది. కలికిరి మండలంలో కూలీలపై ఖాకీచకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. పొట్టకూటికోసం ఒడిశా ప్రాంతం నుంచి …
శ్రీకాకుళం, జూలై 5 : బీమా పాలసీ కాలపరిమితిలో ఉండగా ఫిర్యాదికి ప్రమాదం జరిగిన కారణంగా పాలసీ సొమ్ములో కొంతభాగం చెల్లించారు. మిగిలిన పాలసీ సొమ్ము తక్షణమే …
శ్రీకాకుళం, జూలై 5 : సార్వత్రిక విద్య ద్వారా ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలపై అసంతృప్తి ఉంటే పరిశీలించుకునేందుకు రీకౌంటింగ్కు ప్రభుత్వం …
శ్రీకాకుళం, జూలై 5: డిఆర్డిఎ ఆధ్వర్యంలో జిల్లాలో 15,175 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని డిఆర్డిఎ ఎపిడి పి.కోటేశ్వరరావు తెలిపారు. …
శ్రీకాకుళం, జూలై 5: జిల్లాలో ఎరువులను ప్రభుత్వ ధరల కంటే అధికంగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సౌరబ్గౌర్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో …
విజయనగరం, జూలై 5 : రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎఐటియుసి జిల్లా శాఖ గురువారం ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించింది. ఈ …