సీమాంధ్ర

మహిళా కూలీలపై ఖాకీల దురాగతం

తిరుపతి, జూలై 5 (జనంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఖాకిల క్రౌర్యం వెలుగుచూసింది. కలికిరి మండలంలో కూలీలపై ఖాకీచకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. పొట్టకూటికోసం ఒడిశా ప్రాంతం నుంచి …

జీవిత బీమా సంస్థకు ఫోరం ఆదేశం

శ్రీకాకుళం, జూలై 5 : బీమా పాలసీ కాలపరిమితిలో ఉండగా ఫిర్యాదికి ప్రమాదం జరిగిన కారణంగా పాలసీ సొమ్ములో కొంతభాగం చెల్లించారు. మిగిలిన పాలసీ సొమ్ము తక్షణమే …

సార్వత్రిక విద్య ఫలితాలపై రీకౌంటింగ్‌కు అవకాశం

శ్రీకాకుళం, జూలై 5 : సార్వత్రిక విద్య ద్వారా ఇంటర్మీడియట్‌, పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలపై అసంతృప్తి ఉంటే పరిశీలించుకునేందుకు రీకౌంటింగ్‌కు ప్రభుత్వం …

జిల్లాలో 15,175 మందికి ఉపాధి

శ్రీకాకుళం, జూలై 5: డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో జిల్లాలో 15,175 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని డిఆర్‌డిఎ ఎపిడి పి.కోటేశ్వరరావు తెలిపారు. …

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలుడీలర్లను ఆదేశించిన కలెక్టర్‌

శ్రీకాకుళం, జూలై 5: జిల్లాలో ఎరువులను ప్రభుత్వ ధరల కంటే అధికంగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో …

కార్మికుల సమస్యలపై ఎఐటియుసి రాస్తారోకో

విజయనగరం, జూలై 5 : రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎఐటియుసి జిల్లా శాఖ గురువారం ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రాస్తారోకో నిర్వహించింది. ఈ …

కేంద్రప్రభుత్వ ప్రకటనపై ఐఎంఎ అభ్యంతరం

విజయనగరం, జూలై 5 : దేశంలో లింగ నిర్ధారణ నిరోధక బిల్లుకు సవరణలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం వైద్యుల ప్రాథమిక హక్కులను సైతం భంగం కలిగేలా ప్రకటనలు …

వైఎస్‌ఆర్‌పై పోస్టర్‌ విడుదల

విజయనగరం, జూలై 5 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా శాఖ గురువారం ఇక్కడ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల …

భూ పోరాటాలకు శ్రీకారం

నెల్లూరు, జూలై 5 (ఎపిఇఎంఎస్‌): జిల్లాలోని ఎస్పీ, ఎస్టీలకు చెందిన భూములను పెత్తందారులు ఆక్రమించిడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాటానికి గురువారం …

బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ

నెల్లూరు, జూలై 5 : ఒకవైపు పోలీసులు దారిదోపిడీలను, దొంగతనాలను నియంత్రించేందుకు  పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుండగా మరోవైపు దొంగతనాలు యథేచ్ఛగా కొనసాగుతుండడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. …