సీమాంధ్ర

రైతు సమస్యలు పట్టని మంత్రులు

కడప, జూలై 10 : జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల జిల్లాకు చెందని మంత్రులు ఏ మాత్రం స్పందించడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా …

మహా సభలను విజయవంతం చేయాలి

కడప, జూలై 10 : జిల్లాలో మున్సిపల్‌ వర్క్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా తృతీయ మహా సభలను కార్మికులు విజయవంతం చేయాలని యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు సిద్ధిరామయ్య …

తహశీల్దార్లు బదిలీ

కడప, జూలై 10 : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్‌ఏ ఉత్తర్వుల …

కార్మికులందరికీ సమాన వేతనం

కడప, జూలై 10 : జిల్లాలో కార్మికుల చట్టం ప్రకారం కార్మికులతో సమానంగా బాల కార్మికులకు కూడా వేతనాలు చెల్లించాలని కార్మిక సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్‌ …

‘తూర్పు’న మూడు రోజులు పర్యటించనున్న సి.ఎం కిరణ్‌

గిరిజనులు, ఎస్సీలు, మత్స్యకారులతో భేటీ కాకినాడ,జూలై10(ఎపిఇఎంఎస్‌): రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 12,13,14 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులు, …

ప్రజలకు అందుబాటులో బియ్యం ధరలు

ఎజెసి రామారావు కాకినాడ,జూలై10 : సామాన్య ప్రజానికానికి బియ్యం ధరలు అందుబాటులో ఉండేలా రైస్‌ మిల్లర్స్‌ తమ పూర్తి సహాయ, సహకారాలు అందించాలని ఎజెసి బి రామారావు …

జగన్‌పై అక్రమ కేసులు ఎత్తివేసే వరకు ఉద్యమిస్తాం

వైయస్‌ఆర్‌ సిపి నేతలు డేవిడ్‌రాజు, వెన్నా హనుమారెడ్డి మార్కాపురం , జూలై 10 : రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, వైయస్‌ఆర్‌ సిపి అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై పెట్టిన …

తహసీల్దారు బదిలీపై నాయకులు,

ఓ ఉద్యోగి కసరత్తు :- గత ఐదు నెలల క్రిందట యర్రగొండపాలెం తహసీల్దారుగా వచ్చిన అశోక్‌వర్ధన్‌ను బదిలీ చేయించాలని, అదేశాఖలో నిచేస్తున్న ఓ ఉద్యోగి స్థానిక అధికారపార్టీ …

అన్యాక్రాంత భూమిని దళితునికి స్వాధీనం

యర్రగొండపాలెం , జూలై 10 : గత 10 సంవత్సరాల క్రిందట అక్రమంగా అన్యాక్రాంతమైన ఒక దళితుని భూమిని హైకోర్టు ఆదేశాల మేరకు యర్రగొండపాలెం తహసీల్దారు శనివారం …

మంచినీటి సమస్యను పరిష్కరించాలి

వైయస్‌ఆర్‌ సిపి నేత వినయ్‌కుమార్‌ డిమాండ్‌ మార్కాపురం , జూలై 10 : తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లు పనిచేయక పోవడంతో మంచినీటి కోసం తాము …

తాజావార్తలు