సీమాంధ్ర

సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల రాస్తారోకో

విజయనగరం, జూన్‌ 24 : మెరుగైన వేతన భత్యాల కోసం, పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం …

ఒలింపిక్స్‌లో విజయాన్ని కాంక్షిస్తూ క్రీడాకారుల పరుగు

విజయనగరం, జూన్‌ 24: మరో నెలరోజుల్లో జరగనున్న ఒలింపిక్స్‌లో భారత్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం క్రీడాకారులు ఒలింపిక్‌ రన్‌ ప్రారంభించారు. స్థానిక …

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవా

నెల్లూరు పార్లమంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి రాజమోహన్‌రెడ్డి విజయభేరి స్థానాల్లో ఫ్యాను జోరు.. రెండు స్థానాల్లో … హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి): వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు. …

అపూర్వ విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు

ఉప ఎన్నికల్లో వైకాపా విజయాన్ని అందించిన ఓటర్లకు వైఎస్‌ఆర్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు వలన జగన్‌ నిర్ధోషని తీర్పునిచ్చారని …

జగన్‌ అరెస్ట్‌ కొంప ముంచింది:వాయలర్‌ రవి

ఢిల్లీ: జగన్‌ అరెస్ట్‌ కావటం వలనే ఉప ఎన్నికల్లో వైకాపాను విజయం వరించిందని కాంగ్రెస్‌ సినియర్‌ నేత వాయలర్‌ రవి అన్నారు. అరెస్ట్‌ కావాటం వలన సానుభూతి …

జగన్‌ నాయకత్వన్ని ప్రజలు కోరుకుంటున్నారు:షర్మిల

వైకాపా గెలుపుతో ప్రజలు జగన్‌ నాయకత్వన్ని కోరుకుంటున్నారని పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులందరికి పేరే పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఇది ప్రజా విజయం:విజయమ్మ

జగన్‌ నిర్ధోషని ప్రజలు తీర్పునిచ్చారని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వైఎస్‌ రాజశేేఖర్‌ రెడ్డిని మరచిపోలేరని పార్టీ గెలుపుకోసం …

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య 11 మంది

`విశాఖపట్నం : స్టీల్‌ ప్లాంట్‌ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఈ రోజుకు 11కు చేరుకుంది. కేజీహెచ్‌ మార్చురీలో మృతదేహలకు పోస్టుమార్టం చేశారు. అనంతరం మృత …

విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం

పేలిన సిలిండర్‌ .. 16 మంది మృతి.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమం విశాఖపట్నం,జూన్‌ 13 (జనంసాక్షి) : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి …

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో భారీ ప్రమాదం

విశాఖ : స్టీల్‌ ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-2 విభాగం లో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ పేలి పోవడం తో 9 మంది మృతి సంఖ్య …