స్పొర్ట్స్

పాక్‌ గడ్డపై టీమ్​ఇండియా ? ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌

భారత్ ను ఒప్పించే బాధ్యతను ఐసీసీకి అప్పగించిన పాక్ బోర్డు భారత్ అనుకూల నిర్ణయం దిశగా ఐసీసీ! ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా, ఈ …

భూ వివాదాలతో వ్యక్తి దారుణ హత్య

రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్‌ గుండాల దాడులు పెరిగిపోతున్నాయి. రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయి. ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై …

కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

హైదరాబాద్‌:  ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌.. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డికి  మూడురంగుల కండువా కప్పింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం …

విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేలో మార్పులు

ఖమ్మం : విజయవాడ-జగదల్‌పూర్‌ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడారు. రహదారుల నిర్మాణంలో …

ఆర్థికస్థితిని దెబ్బతీసిన డబ్బుల పందేరం

అమరావతి : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వివిధ పథకాలతో ప్రజలను ఓటుబ్యాంక్‌గా మార్చుకునే యత్నంలో రాష్టాన్న్రి దివాళా తీయించారు. ఐదేళ్లపాటు యధేఛ్చగా సాగిన పందేరం ఇప్పుడు ఎపిని …

పాక్ మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యల పట్ల హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం

హర్భజన్ సింగ్ దెబ్బకు క్షమాపణలు చెప్పిన పాక్ మాజీ క్రికెటర్.. పాకిస్థాన్ క్రికెటర్లు అనుచిత వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా పాక్ జట్టు మాజీ వికెట్ …

సౌతాఫ్రికా చారిత్రాత్మక విజయం

టీ20 వరల్డ్ కప్‌లో 4 పరుగుల తేడాతో ఓడిపోయిన బంగ్లా చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఈ మ్యాచ్‌ వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 …

ఎన్డీఏ బంధం విడ‌దీయ‌రానిది.. న‌మ్మ‌క‌మే దానికి పునాది: ప్ర‌ధాని మోదీ

ఎన్డీఏ బంధం విడ‌దీయ‌రానిది.. దానికి న‌మ్మ‌క‌మే పునాది అని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఎన్డీఏ నేత‌గా త‌న‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం అదృష్ట‌వంతుడిగా భావిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. …

ప్రధానమంత్రి పదవికి మోడీ రాజీనామా

ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము …

మరోసారి సత్తాచాటిన ‘జనంసాక్షి’ సర్వే సంస్థ

హైదరాబాద్‌ : విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ‘జనంసాక్షి’ సర్వే సంస్థ మరోసారి సత్తాచాటింది. క్షేత్రస్థాయిలో పర్యటించి బ్యాలెట్‌ పత్రాల్లో నిక్షిప్తంచేసిన ఫలితాలకనుగుణంగా తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో ఆయా …