హైదరాబాద్

: దామెరలో యువకుని మృతి

హనుమకొండ జిల్రఎల్కతుర్తి మండలం లోని దామర గ్రామంలో పార్టీ తిరుపతి గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న అతని స్నేహితులు శివయాత్రలో పాల్గొని దాన …

20 వ రోజుకు చేరిన విఆర్ఏల నిరవధిక సమ్మె …

సమ్మె కు మద్దతు తెలిపిన రేషన్ డీలర్లు….. వెంకటాపురం (రామప్ప)ఆగస్టు 13 (జనం సాక్షి):- తెలంగాణ రాష్ట్ర విఆర్ఎ జేఏసీ నిర్ణయం మేరకు మండల కేంద్రం వెంకటాపూర్ …

స్వతంత్ర భారత స్ఫూర్తిని ప్రజలకు తెలియజేయాలి;

మునిసిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ కోదాడ టౌన్ ఆగస్టు 13 ( జనంసాక్షి ) 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని  కోదాడ పురపాలక సంఘం …

ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు ఆజాదీ కా గౌరవ పాదయాత్ర నాల్గవ రోజులో భాగంగా గోవిందరావుపేట మండలానికి చేరుకున్న ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క.

క్విట్ ఇండియా  ఉద్యమం స్ఫూర్తితో భారత దేశాన్ని దోచుకు తింటున్న తెల్లదొరలను దేశం నుండి తరలించి భారతదేశానికి స్వాతంత్రం అందించింది కాంగ్రెస్ పార్టీ. ములుగు జిల్లా గోవిందరావుపేట …

ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం

తెరాస యూత్ నియోజకవర్గ అధ్యక్షులు శివగారి చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 13 : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని తెరాస యూత్ నియోజకవర్గ అధ్యక్షులు …

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో ప్రతి ఒక్కరు పాల్గొనలి సర్పంచ్ కమలమ్మ

 ఆత్మకూర్(ఎం) ఆగస్టు 13 (జనంసాక్షి) ఆత్మకూరు మండలంలోని రాఘవాపురం గ్రామపంచాయతీ లో 75 వజ్రోత్సవాలు సందర్భంగా సర్పంచ్ దొండ కమలమ్మ రాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు …

పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి

…జాల సత్యనారాయణ అసిస్టెంట్ డైరెక్టర్ జలమండలి ఎల్ బి నగర్, ఆగస్టు13, (జనం సాక్షి ) స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా …

వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఆదివాసి జిల్లా ప్రధాన కార్యదర్శి పోడేం శోభన్ పిలుపు.

శనివారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం గ్రామంలో వజ్రోత్సవాల్లో భాగంగా మేడారంలోని ఇంటింటికి జాతీయ జెండా ఎగురవేయాలని ఎంతో మహానతమైన  మైన వ్యక్తులను స్మరించుకుంటూ జాతీయ జెండా 75సంవత్సరాలు …

స్వాతంత్ర విజయాన్ని చాటి చెప్పాలి… సర్పంచ్ కె రాజిరెడ్డి

దోమ న్యూస్ జనం సాక్షి.  ఎన్నో ఏళ్ళ పోరాటానికి భారతదేశం స్వాతంత్ర సాధించి డెబ్భై ఐదు ఏళ్ళ ఘనతను  చెప్పుకోవడమే వజ్రొత్సవాల  ఉద్దేశం అని దోమ సర్పంచ్ …

నిర్మల్ లో ఘనంగా ఫ్రీడం రన్

 నిర్మల్ బ్యూరో, ఆగస్ట్13,,జనంసాక్షి,,    భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భార‌త స్వాతంత్య్ర‌ స్పూర్తిని ప్ర‌జ‌ల్లో నింపేందుకు, అమ‌రవీరుల త్యాగాల‌ను …