హైదరాబాద్

దేశ పౌరులందరు జాతీయ జెండా ఎగురవేయాలి..పొన్నం నారాయణ

 నిర్మల్ బ్యూరో, ఆగస్ట్13,జనంసాక్షి,,,  స్వాతంత్య్ర అమృత్యోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ OBC మోర్చా ఆధ్వర్యంలోశనివారం జిల్లా కేంద్రంలో ని అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేశారు. ఈసందర్భంగా …

ఇచ్చోడలో జాతీయ సమైక్యత ఫ్రీడమ్ ర్యాలీ

ఇచ్చోడ ఆగస్టు 13(జనంసాక్షి) ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి సిరిచెల్మా  చౌరస్తా వరకు అక్కడినుండి ఆర్ టి సి  ప్రయాణం ప్రాంగణం వరకు …

జాతీయ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి

అలంపూర్ వలయాధికారి సూర్య నాయక్ ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 13 : సమైక్యత భావాన్ని పెంపొందిస్తూ జాతీయ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాలని అలంపూర్ వలయాధికారి సూర్య …

*పార్టీ ఆదేశాను సారం ఎమ్మెల్యే పద్మావతి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపుమేరకు పాదయాత్ర*

చిలుకూరు, ఆగస్టు 13 (జనం సాక్షి)  ఈరోజు ఎంపీ కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఆదేశాల మేరకు ఆజాధీ కా గౌరవ్ పాదయాత్రను …

తూప్రాన్ లో ఫ్రీడం ర్యాలీ

తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 13 :: తూప్రాన్ మనోహరాబాద్ మండలాలలో 75 సంవత్సరాల స్వాతంత్ర బజ్జోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా జరిగాయి మున్సిపల్ కేంద్రమైన …

తూప్రాన్ గీతా స్కూల్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 13:: 75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ” ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా తూప్రాన్ గీతా స్కూల్ …

వజ్రోత్సవ వేడుకలను వేడుకలను ఘనంగా జరుపుకుందాం

*మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 13 :: స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా దేశ ఐక్యతను చాటి చెప్పడానికి …

ఘ‌నంగా వ‌జ్రోత్స‌వాలు… నల్లగుంట గ్రామం లో జాతీయ జెండాతో ర్యాలీ…

నినాదాలతో దద్దరిల్లిన వాడలు…. గ్రామ ప్రజలంతా వజ్రోత్సవాలలో దేశభక్తి తో పాల్గొంటున్నారు…. గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి… వెంకటాపూర్(రామప్ప),ఆగస్ట్13, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం …

వజ్రోత్సవ స్ఫూర్తి నింపేలా భారీ జాతీయ జెండా ఊరేగింపు

మాహాదేవపూర్ ఆగస్టు 13 ( జనంసాక్షి ) మహాదేవపూర్ మండల కేంద్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు.వజ్రోత్సవ ద్విసప్తాహం సంబురాలలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల …

నారాయణఖేడ్ పట్టణంలో తిరంగా ర్యాలీ లో పాల్గొన్న శాసనసభ్యులు ఎం భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ ఆగస్టు13(జనంసాక్షి) భారత దేశ స్వరాజ్యపాలన75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా అజాది కా అమృత్ మహాత్స వ్ లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్  పిలుపుమేరకు నిర్వహిస్తున్న …