హైదరాబాద్

శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో ఇంటింటికి జాతీయ జెండాలను అందజేసిన నాగేశ్వరరావు

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 12 అల్వాల్ సర్కిల్ ఓల్డ్ ఆల్వాల్ శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ లో స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా …

*అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వారి సేవలు శ్లాఘనీయం.*

కోదాడ, ఆగస్టు12(జనం సాక్షి) మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో మెయిన్ రోడ్డు పూర్తిగా ధ్వంసమవడంతో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక చొరవతో  అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ …

సీఐ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తులు

హనుమకొండ జిల్లా మండలంలోని దామర రోడ్డులో ఎస్బిఐ బ్యాంకు వద్ద రోడ్డు గుంతలు వడి దామర చింతలపల్లి గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఎల్కతుర్తి సిఐ శ్రీనివాస్ …

ఎమ్మెల్యే కు రాఖీ కట్టిన డిప్యూటీ మేయర్

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 12(జనం సాక్షి) రక్షా బంధన్ సందర్బంగా శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు   వరంగల్ మహానగర డిప్యూటీ …

*గ్రామంలోని అన్ని కులాల వారు కలిసి చేసుకునే ఒకే ఒక్క పండగ బొడ్రాయి పండగ*

*ఓజో ఫౌండేషన్ అధినేత రఘు పిల్లుట్ల* మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) మేళ్లచెరువు మండలం కప్పలకు౦టతండా పరిధిలోని (శివబాలాజీ తండా) గ్రామంలో  అంగరంగ వైభవంగా  బొడ్రాయి …

రక్షాబంధన్ భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనం.

మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు అగస్టు 12(జనంసాక్షి) రక్షాబంధన్ భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు పేర్కొన్నారు.రాఖీ పౌర్ణిమ …

నేటితో ముగియనున్న రైతు భీమా నమోదు

జనంసాక్షి రాజంపేట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా  ప్రవేశపెట్టిన రైతు భీమా నమోదుకు పొడిగించిన గడువు నేటితో ముగియనుందని  మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు …

నూతనంగా విధుల్లో చేరిన జూనియర్ అసిస్టెంట్

ఆగస్టు12,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా జూనియర్ అసిస్టెంట్ డి. చెన్నయ్య విధుల్లో చేరారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇంతకు ముందు పరిగి …

అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్.

యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా. తాండూరు అగస్టు 12(జనంసాక్షి)అన్నా చెల్లి ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా పేర్కొన్నారు.శుక్రవారం …

మహిళబంధు ముఖ్యమంత్రి కేసీఆర్ .

వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు అగస్టు 12(జనంసాక్షి)స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు కార్యక్రమంలో భాగంగా తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు …