హైదరాబాద్

నేటి నుంచి ఏఐఈఈఈ మూడోరౌండ్‌ ప్రవేశాల నివేదన

వరంగల్‌:ఏఐఈఈఈ కౌన్సెలింగ్‌లో బాగంగా మూడోరౌండ్‌లో సీట్లు లభించిన వారికి శుక్రవారం నుంచి వరంగల్‌ నిట్‌లో ప్రవేశాల నివేదన ప్రారంభమవుతుంది.ఇప్పటివరకు రెండు రౌండ్‌లలో సీట్లు లభించిన విద్యార్థులు పత్రాలు …

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా ఓటు వేయాలి

హైదరాబాద్‌:రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా ఓటు వేయాలని తెరాస రాజకీయ ఐకాస బహిరంగ లేఖ రాసింది.ఈమేరకు ఎంపీలకు,ఎంఎల్‌ఏలకు వాటిని పంపింది.తెలంగాణ విషయంలో ఇచ్చిన ఎన్నికల హమీని కాంగ్రెస్‌ …

జర్దారీపై కేసులను తిరిగి విచారించాలి:సుప్రీం

పాకిస్థాన్‌   మాజీ ప్రధాని జరారీపై ఉన్న అవినీతి కేసులను తిరిగి విచారించాలని ఆదేశ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.జర్ధారీ కేసు విషయంలో స్విస్‌ అదికారులను సంప్రదించాలని ప్రభుత్వానికి …

చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఈడీ బృందం

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్ట్తన వైకాపా అధ్యక్షుడు జగన్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఫెమా, మనీల్యాండరింగ్‌ చట్టాల కింద ఉదయం 10 …

వసతి గృహలకు తక్షణమే నిధుల విడుదల

హైదరాబాద్‌:దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఆశ్రమ వళాశాలలు,పాఠశాలలు,వసతి గృహలకు తక్షణమే నిదులు విడుదల చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి,బాలరాజు అధికారులను ఆదేశించారు.భద్రాచలం ఆశ్రమ కళాశాల,పాఠశాలలకు వెంటనే సౌకర్యాలు …

ఖరీఫ్‌లో వరి నాటవద్దు

బోధన్‌ గ్రామీణం:ఖరీఫ్‌లో వరి నాటవద్దని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి రైతులకు సూచించారు.బోధన్‌ మండలం పెంటాకుర్దు గ్రామంలో పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ …

పాతబస్తీలో మైనారిటీ మంత్రి పర్యటన

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : త్వరలో రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా గురువారం రాజధానిలోని మక్కా మసీదును అధికారికంగా …

తెలంగాణపై విషం చిముతున్న 12 ఫార్మా కంపెనీల ముసివేతకు ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల భూములు, పొలాలు, నీళ్లు, పచ్చదనం, ఉపాధి కొల్లగొట్టి ఇంతకాలం తమ బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకుని, ఇక్కడి ప్రజల …

పాక్‌లో భూకంపం

– ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : అఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్‌ పర్వత ప్రాంతంలో ఏర్పడిన భారీ భూకంపం పొరుగు దాని పొరుగు దేశమైన …

ఎట్టకేలకు హుసెన్‌సాగర్‌పై సర్కారు కరుణ

– ప్రక్షాళనకు రూ. 300 కోట్లు విడుదల – ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన …

తాజావార్తలు