హైదరాబాద్

ఒడ్డున పడ్డ చేపలా ఉంది నా పరిస్థితి: ప్రణబ్‌ ముఖర్జీ

భువనేశ్వర్‌: రాష్ట్రపతి అభ్యర్థిగా అందరి మద్దతు కోరుతూ రాష్ట్రాల పర్యటనలో బిజీగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ తనకు మాత్రం ప్రస్తుత పరిస్థితి ఒడ్డున పడి గిలగిలలాడుతున్న చేపలా …

ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యంతో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 17న మరోసారి చర్చలు జరపాలని …

కేసీఆర్‌ వాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధంలేదు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ వస్తుందన్న కేసిఆర్‌ వాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్‌రకు సంబంధంలేదని ఎఐసీసీ అధికార ప్రతినిధి రేణుక చౌదరి పేర్కొన్నారు. ఈమె …

వాతావరణ ఆధారిత పంట బీమాకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌:2012 ఖరీఫ్‌ సీజన్‌కు ఆధారిత పంట బీమా పధకానికి నోటిఫికేషన్‌ జారీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.పత్తిమిరప,వేరుశెనగ ఆయిల్‌ఫాం,బత్తాయి,పోగాకు పంటలకు వాతావరణ బీమా పధకం వర్తించనుంది.ఖమ్మంలో ఆయిల్‌ పాంకు …

యూపీలో నాలుగో తరగతి సిబ్బంది వైద్యసేవలు

లక్నో: నాలుగో తరగతి సిబ్బంది ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలందిస్తున్న వార్తలు ఉత్తరప్రదేశ్‌లో వరసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బులంద్‌షహర్‌, బల్లియా, మీరట్‌, కుశినగర్‌…పలుచోట్ల ఇలాంటి సంఘటనలు మీడియా …

కర్ణాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ శెట్టర్‌ : ప్రమాణస్వీకారం

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి 27వ ముఖ్యమంత్రిగా జగదీష్‌ శెట్టర్‌ ఈ రోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కె..ఎస్‌. ఈశ్వరప్ప, ఆర్‌. అశోక్‌ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం …

ఫిల్మ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ కార్యాలయంపై దాడితో మాకు సంబంధం లేదు

హైదరాబాద్‌: ఫిల్మ్‌నగర్‌లోని జూనియర్‌ ఎన్టీఆర్‌ కార్యాలయంపై జరిగిన దాడిని తెలుగు యువత నాయకులు ఖండించారు. ఈఘటనతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు ఈ …

ఆత్మప్రబోదంతో ఓటేయండి

లక్నో:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు,ఎమ్మేల్యేలంతా ఆత్మప్రబోదానుసారం ఓటేయాలని భాజపా మద్దతిసున్న అభ్యర్థి పీఏసంగ్మా కోరారు.లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీల నిర్ణయాలకు అతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.పార్టీలు వివ్‌లు జారీ …

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలావున్నాయి. 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.29,580, 22 క్యారెట్ల బంగారం రూ.28.800, వెండి కిలో రూ.52,200 …

కామాక్షీ సిమెంట్‌ కంపనీ లాకౌట్‌

నల్గొండ: నల్గొండ జిల్లాలోని చౌటపల్లి కామాక్షి సిమెంట్‌ కంపెని లాకౌట్‌ ప్రకటించింది. కంపెనీ నష్టాలతో కొనసాగించలేమని అందుకే లాకౌట్‌ ప్రకటించినట్లు  యాజమాన్యం తెలిపింది. దీంతో కార్మికులు ఆందోళనకు …

తాజావార్తలు