హైదరాబాద్

తెలంగాణా పై ఏకభిప్రాయ సాధనకు కృషి చేయాలి : శ్రీధర్‌ బాబు

కరీంనగర్‌ : తెలంగాణా రాష్ట్ర సాధనకు సంబంధించి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయసాధనకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణా పై పార్టీ అధిష్ఠానంపై …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:  బెయిల్‌ మంజూర్‌ చేస్తే జగన్‌ సాక్ష్యాలను తారుమారు చేయగలరని సీబీఐ వాదనతో ఏకీభవించిన హైకోర్టు. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు. దర్యాప్తు సంస్థకు సహకరిస్తానన్న …

ప్రణబ్‌, సంగ్మా నామినేషన్లు సక్రమం

న్యూఢిల్లీ, జూలై 3 : విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన పిఎ సంగ్మా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. రాష్ట్రపతి పదవికి నామినేషన్లను …

ఎయిర్‌ ఇండియా పైలెట్ల సమ్మె విరమణ

డిమాండ్ల పరిష్కారానికి కోర్టుకు హామీ ఇచ్చిన యాజమాన్యం న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి): గత 58 రోజులుగా కొనసాగిస్తున్న సమ్మెను విరమించేందుకు ఎయిర్‌ఇండియా పైలట్లు మంగళవారంనాడు అంగీకరిం …

సీఎం భజన ఆపండి.. తెలగాణ ప్రయోజనాలను కాపాడండి

పాల్వాయి గోవర్థన్‌ హైద్రాబాద్‌,జూలై 3(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి భజన మానాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో …

సుప్రీంలో మోడికి చుక్కెదురు

ప్రార్ధనాలయాల పరిహారంపై స్టేకు సుప్రీం నో సెక్యూలర్‌ విలువలను కాపాడాలని హితవు న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి): గోద్రా అనంతర అలర్లలో దెబ్బతిన్న ఆలయాలకు పరిహరం చెల్లించాలన్న …

తెలంగాణ గడ్డపై పుట్టడమే వారు చేసిన నేరమా ?

సీమాంధ్రకు అదనపు మెడికల్‌ సీట్లు ..తెలంగాణకు మొండి చేయి ఇంతకంటే వివక్షకు ఆధారమేం కావాలి : హరీష్‌ హదరాబాద్‌ , జూలై 3 (జనంసాక్షి): మెడికల్‌ సీట్ల …

పారిశుద్ధ్య కార్మికుల ఘర్షణ: నలుగురికి గాయాలు

నిజామాబాద్‌: నగరంలోని శివాజీనగర్‌లో పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఈరోజు రాత్రి తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ …

ఈ నెల 6 నుంచి కొత్తరైళ్లు

సికింద్రాబాద్‌: ఈనెల ఆరు నుంచి కొత్తగా నాలుగు రైళ్లను ప్రవేశ పెడుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. బెల్లంపల్లి-హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, దర్బాంగా-సికింద్రాబాద్‌ల మధ్య బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ …

బంగారం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

శ్రీకాకుళం: ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈ రోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి …