గ్యాలేరీ

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ కొత్త జెర్సీ..

నిన్న గ‌డాఫీ స్టేడియంలో గ్రాండ్‌గా కొత్త‌ జెర్సీ లాంచ్ ఈవెంట్‌ ఈ నెల 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల‌లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న …

గొంగడి త్రిషకు తెలంగాణ సర్కారు భారీ నజరానా

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని భారత మహిళా క్రికెటర్‌ గొంగడి త్రిష (Gongadi Trisha) మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ …

వాటా ఆస్తి కోసం.. హత్య

మరిదిని హత్య చేసిన వదిన..  వికారాబాద్ : మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు వస్తుందని హత్య చేయించింది ఓ వదిన. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా …

‘ఒక్క సిరీస్‌ ఫలితం మా జట్టు ఫామ్‌ను చూపించదు: వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌

నాగ్‌పూర్‌: ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భారత్‌ 1–3 తేడాతో పరాజయం పాలైంది. దాంతో జట్టులో ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శనపై పలు రకాల విశ్లేషణలు …

ముంబయి విజయంలో భాగస్వాములు కావాలి.. సంజయ్‌ పాటిల్

 బీసీసీఐ ఆదేశాల మేరకు భారత స్టార్ క్రికెటర్లు దేశవాళీ బరిలోకి దిగారు. రంజీ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌లో ఆడారు. వీరిలో రవీంద్ర జడేజా, శుభ్‌మన్‌ గిల్ మాత్రమే …

వ‌రల్డ్టైటిల్ గెలిచిన ప్ర‌జ్ఞానంద‌

టైబ్రేక‌ర్‌లో గుకేశ్‌పై ప్ర‌జ్ఞానంద అద్భుత విజ‌యం ఇటీవ‌ల వ‌రల్డ్ టైటిల్ ఛాంపియ‌న్‌షిప్ గెలిచిన డీ గుకేశ్‌కు మ‌రో భార‌త గ్రాండ్‌మాస్ట‌ర్ ప్ర‌జ్ఞానంద తాజాగా ఝుల‌క్ ఇచ్చాడు. ప్ర‌పంచ …

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా …

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ …

పసిడి రేటు పైపైకి

` తొలిసారి రూ.83 వేలు దాటేసిన బంగారం న్యూఢల్లీి(జనంసాక్షి):బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దీనికి భారీగా డిమాండ్‌ ఏర్పడిరది. …

దావోస్‌ పర్యటన విజయవంతం

` హైదరాబాద్‌లో రేవంత్‌ బృందానికి ఘన స్వాగతం హైదరాబాద్‌(జనంసాక్షి)::తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన …

తాజావార్తలు