ఆదిలాబాద్

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ తాండూర్ మండల నూతన కమిటీ ఎన్నిక

మంచిర్యాల జిల్లా తాండూర్, నవంబర్ 16( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ తాండూర్ మండల నూతన కమిటీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి …

అంక్షలు లేని జీవన భృతి బీడీ కార్మికులకు వెంటనే ఇవ్వాలని భైంసా లో భారీ ర్యాలీ ధర్నా!

*నవంబరు15 జనం సాక్షి, భైంసా రూరల్ నిర్మల్ జిల్లా భైంసా, అంక్షలు లేని జీవన భృతి 2016 రూపాయలు బీడీ కార్మికులందరికీ వెంటనే ఇవ్వాలని IFTU రాష్ట్ర …

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రామారావు పటేల్

ఇటీవల   భాజపా ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్  అయ్యన్నగారి భూమయ్య మాతృమూర్తి కీ.శే చిన్నమ్మ  స్వర్గస్తులయ్యారు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షులు రామారావు …

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం

కాంగ్రెస్ పార్టీ కి కార్యకర్తలే బలం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు వెడ్మ బొజ్జు అన్నారు మంగళవారం కడం లో విలేకరుల సమావేశం లో …

డిగ్రీ కళాశాలలో కామర్స్ సెమినార్.

– “కాస్ట్ అండ్ మేనేజ్మెంట్” అంశంపై కార్యక్రమం బెల్లంపల్లి, నవంబర్ 15, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో …

శాంతిఖని గనిలో క్విజ్ పోటీలు.

బెల్లంపల్లి, నవంబర్15, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని శాంతి ఖని గనిలో మంగళవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. శాంతిఖని గనిలో బొగ్గు నాణ్యత వారోత్సవాల సందర్భంగా గని ఉద్యోగులకు …

గ్రామసభలే పల్లెలకు శాసనం…!

వేమనపల్లి,నవంబర్ 15,(జనంసాక్షి): వేమనపల్లి మండలంలోని గొర్లపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ మోర్లపద్మ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ సభలో ఏపీవో సత్య ప్రసాద్ మాట్లాడుతూ 2023-2024 సంబంధించిన పనులు గుర్తించి …

పేదలకు దుప్పట్ల పంపిణీ.

బెల్లంపల్లి, నవంబర్ 15, (జనంసాక్షి ) బెల్లంపల్లి మండలం బుధ కలాన్ గ్రామంలో మంగళవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా …

కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎంపిపి రాథోడ్ సజన్

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలులో ఉందని అమ్మాయిల పెళ్లిళ్లకు తల్లిదండ్రులకు భారం కాకూడదని మన సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ …

పఠనాసక్తిని పెంపొందించుకోవాలి,,గ్రంధాలయ చైర్మన్ రాజేందర్

సమాజంలో గ్రంథాలయాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ అన్నారు. 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్బంగా ఈ …