ఆదిలాబాద్

సెలవుల్లో వెళుతున్న ఎంపీడీవోకు వీడ్కోలు

ఎంపిఓకు తాత్కాలిక బాధ్యతలు. నేరడిగొండనవంబర్11(జనంసాక్షి):మండల ఎంపీడీవో అబ్దుల్ సమద్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్తున్న సందర్భంగా శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికార సిబ్బంది అయినను శాలువా కప్పి ఘనంగా …

భారత రత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడి పిల్లలకు బుక్స్ పెన్నులు పంపిణీ

ఆదిలాబాద్: ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం చిలుక లక్ష్మి  నగర్ లో ఉన్న ప్రైమరీ పాఠశాలలో  అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  స్వాతంత్ర సమరయోధుడు స్వతంత్ర భారత మొదటి …

గురుకుల హాస్టల్లకు నూతన భవనాలు నిర్మించాలి. PDSU

జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలకు, కళాశాలలకు నూతన భవనాలు నిర్మించాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు సింగరి వెంకటేష్ అన్నారు శుక్రవారం  నిర్మల్ లోని స్థానిక బీసీ గురుకులాలను …

పురుగుల మందు వాడేవిధానం పై రైతులకు అవగాహనా

ఉట్నూర్ మండల కేంద్రంలోని చింతకర గ్రామంలో పిచ్చకారి పై రైతులకు అవగాహనా కల్పించిన్న సెక్షన్ అధికారి రాథోడ్ లక్ష్మి మన.రైతులు పొలంలో వేసే పిచ్చకారి చేసే విధానంనుతెలిపారు.రైతులు …

రైతులకు ఆరోగ్యం పట్ల పరిశుభ్రత పై అవగాహన సదస్సు

ఇచ్చోడ మండలంలోని అడిగామ గ్రామంలో  రైతులకు ఆరోగ్య భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు మందు ను పిచికారీ చేసేటప్పుడు అనుసరించ వలసిన …

ఖానాపూర్ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతా…

-ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 11(జనం సాక్షి): ఖానాపూర్ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ …

ఘనంగా అబుల్ కలామ్ ఆజాద్ 134 వ జయంతి.

బెల్లంపల్లి, నవంబర్ 11, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణం 18వ వార్డు శంశీర్ నగర్ లో శుక్రవారం ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ …

ఘనంగా అబుల్ కలామ్ ఆజాద్ 134 వ జయంతి.

బెల్లంపల్లి, నవంబర్ 11, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణం 18వ వార్డు శంశీర్ నగర్ లో శుక్రవారం ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ …

బాసర ట్రిపుల్ఐటీ లో మత ప్రచార0 అంతాఉత్తిదే..

మత ప్రచారం జరగలేదంటూ త్రిసభ్య కమిటీ నివేదిక. జనంసాక్షి,బై0సారూరల్. నిర్మల్ జిల్లా బాసర ట్రీబుల్ ఐటీ లో మత ప్రచారం జరుగుతుందంటూ నిన్న,ఈ రోజు సోషల్ మీడియాలో …

జిల్లాలో జోరుగా రేషన్ దందా..

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో జోరుగా రేషన్ దందా సాగుతుంది.కొందరు వ్యాపారాలు పాత జినింగ్ మిల్లులను అడ్డాగా చేసుకొని రేషన్ దందకు …