ఆదిలాబాద్
కాలువలో గుర్తు తెలియని మృత దేహం
కాగజ్నగర్: నగరంలోని సర్సిలక్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటనస్థలికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుజ.
గుర్తుతెలియని వ్మక్తి మృతదేహం లభ్యం
కాగజ్నగర్ : పట్టణంలోని సర్సిలక్ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లక్సెట్టిపేట్లో పొట్టి శ్రీరాములు విగ్రహం ధ్వంసం
లక్సెట్టిపేట్: పట్టణంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తుతేలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.సంఘస్థలికి పోలీసులు చేరుకోని కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
- ఉప్పల్లో మహిళల జీవనోపాధికి మరో ముందడుగు
- అనాథ ఆడబిడ్డల విద్యకు భరోసా -ఉప్పల ఆశ్రమ విద్యాలయం
- ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం
- డ్రంక్ అండ్ డ్రైవ్పై కోర్టు కఠిన వైఖరి
- ఉప్పల్ జంక్షన్లో వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
- ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఎమ్మార్వో
- గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తాం
- టీజీఎండిసి చైర్మన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
- సర్ సర్వే వివరాలను పక్కగా నిర్వహించాలి
- అకొండపేట ప్రాథమిక పాఠశాలలో అక్షరాబ్యాసం
- మరిన్ని వార్తలు




