Main

రైతాంగ సంక్షోభానికి బీజేపీ, కాంగ్రెస్‌లే కారణం

వారికి రైతులపట్ల చిత్తశుద్ది లేదు: జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): దేశంలో రైతాంగ సంక్షోభానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా కాంగ్రెస్‌ పార్టీలే ప్రధాన కారణమని …

కస్తూర్బా గాంధీ బాలికలలో దరఖాస్తుల ఆహ్వానం 

 రాయికోడ్ జనం సాక్షి జూన్ 05 రాయికోడ్  మండలం పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల  ఆరవ  ఏడవ తరగతిలో ప్రవేశాల కోసం నుంచి దరఖాస్తులు సన్మానిస్తున్నామని …

సిరిసిల్ల కలెక్టర్‌ తీరుపై పొన్నం ఆగ్రహం

టిఆర్‌ఎస్‌ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపణ రాజన్నసిరిసిల్ల,నవంబర్‌13(జ‌నంసాక్షి): సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌పై ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల కలెక్టర్‌ టీఆర్‌ఎస్‌ లీడర్‌లా …

సన్నాలకు వెంటనే మద్దతు ప్రకటించాలి: కాంగ్రెస్‌

పెద్దపల్లి,నవంబర్‌13(జ‌నంసాక్షి): కేసీఆర్‌ ఆదేవాల మేరకు సన్నాలు పండించినందున సన్నాలకు మద్దతు ధరలు నిర్ణయించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోక …

టపాసుల వ్యాపారుల గుండె గుభేల్‌

తెచ్చిన సరుకు ఏం చేయాలన్న ఆందోళన కరీంనగర్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): దీపావళి టపాసుల కాల్చివేతపై నిషేధాన్ని అమలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో టపాసుల విక్రయదారుల ఆశలు నీరుగారాయి. …

అన్ని సామాజికవర్గాలకు సర్కార్‌ అండ

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పెద్దపల్లి,నవంబర్‌11( జనం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని సామాజిక వర్గాలను సమదృష్టితో గౌరవిస్తారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల …

సన్నాలు వేయమని మొహం చాటేస్తే ఎలా

సన్నవడ్లకు రూ.2500 ధర చెల్లించాల్సిందే: పొన్నం కరీంనగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రైతులు సన్నవడ్లు వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్‌ వాటి కొనుగోలు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ …

బండి సంజయ్‌కు సలైన్‌ ఎక్కించిన వైద్యులు – దీక్ష భగ్నం

కరీంనగర్‌,అక్టోబరు 27(జనంసాక్షి):తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ నిర్బంధ దీక్షను పోలీసులు భగ్నమైంది అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి(అక్టోబర్‌ 26) …

రేషన్‌ కార్డుల ద్వారా సన్నబియ్యం

మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడి కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని రేషన్‌ కార్డు దారులకు త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల …

దుబ్బాకలో ప్రజలను భయపెడుతున్నారు

ఓటేయకుంటే పథకాలు ఊడుతాయని బెదరింపులు కరీంనగర్‌లో సంజయ్‌ను పరామర్శించిన డికె అరుణ ప్రధాని కళ్లు తెరిస్తే కెసిఆర్‌ జైలుకే అన్న బాబూ మోహన్‌ కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): కరీంనగర్‌లో బండి …