Main

దళితబంధు ఓ అత్యున్నత పథకం

దళితుల పురోగతికి కెసిఆర్‌ ప్రణాళిక అన్న హరీష్‌ దళితులను అర్థంచేసుకున్నది కెసిఆర్‌ మాత్రమే అన్న పల్లా హుజురాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): అట్టడుగున ఉన్నవారికి తెలంగాణ దళిత బంధు పథకం అత్యున్నత …

దళితబందు తరహాలో గిరిజన, బిసి బందు అమలు చేయాలి

ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పథకం ఉండాలి: బండి సంజయ్‌ కరీంనగర్‌,అగస్టు16(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్‌ …

మంత్రి కొప్పుల సమక్షంలో పార్టీలో చేరికలు

హుజూరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సుమారు 300 మందికి పైగా కార్యకర్తలు మంత్రి …

తలసాని ఆధ్వర్యంలో దళితసభకు నేతలు

భారీగా తరలిని నియోజకవర్గ నాయకులు హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో హుజూరాబాద్‌ లో జరిగే దళిత బంధు సభకు సనత్‌ నగర్‌ నియోజకవర్గ దళితులు, …

దళితబంధుతో కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు

హుజూరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): దళిత బంధు పథకం కాంగ్రెస్‌ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. అద్భుతమైన పథకానికి సీఎం కేసీఆర్‌ అంకురార్పణ చేస్తుండటంతో.. తమ …

హుజూరాబాద్‌లో సీఎం కెసిఆర్‌ దలితబంధు సభ

విపక్షనేతల ముందస్తు అరెస్ట్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): హుజూరాబాద్‌లో సీఎం కెసిఆర్‌ దలితబంధు సభ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేసారు. హుజురాబాద్‌ నియోజకవర్గంతో పాటు.. కరీంనగర్‌ జిల్లా …

దళితబంధుతో కాంగ్రెస్‌, బిజెపికు దడ

పథకాలు పట్టాలకు ఎక్కుతుంటే నిద్ర పట్టడం లేదు కొత్తగూడెం,ఆగస్ట్‌16(జనంసాక్షి): దళితబంధు ప్రకటనతో కాంగ్రెస్‌, బిజెపిలకు వణుకు పుడుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేవ్వర రావు అన్నారు. గతంలో …

హుజూరాబాద్‌లో పథకాల వెల్లువ

ఇంటింటికీ ఓ పథకం అందేలా చర్యలు ప్రతి ఓటరూ లబ్దిదారుడయ్యేలా ప్రణాళికలు మంత్రులు, ఎమ్మెల్యేల మకాంతో వేడెక్కిన రాజకీయం హుజూరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): హుజూరాబాద్‌లో విజయం సాధించడం ద్వారా ఈటల …

నమ్మితే ఇక అన్నీ బందే: బొడిగెశోభ

జమ్మికుంట,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఇప్పుడు దళితబంధు అన్నడు.. తర్వాత బీసీల బంధ్‌ అంటడు.. ఎన్నికలు అయిన తర్వాత అన్నీ బంద్‌ అంటడు’ అనిబిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ …

గెల్లు శ్రీనివాస్‌పై నోరు పారేసుకోవడం తగదు

ఈటెల క్షమాపణలు చెప్పాలన్న రమణ జగిత్యాల,అగస్టు12(జనం సాక్షి): హుజురాబాద్‌లో బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం ప్రకటిస్తే ఈటల బీసీలను బానిసలు అని …