Main

దళితబంధుతో కాంగ్రెస్‌, బిజెపికు దడ

పథకాలు పట్టాలకు ఎక్కుతుంటే నిద్ర పట్టడం లేదు కొత్తగూడెం,ఆగస్ట్‌16(జనంసాక్షి): దళితబంధు ప్రకటనతో కాంగ్రెస్‌, బిజెపిలకు వణుకు పుడుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేవ్వర రావు అన్నారు. గతంలో …

హుజూరాబాద్‌లో పథకాల వెల్లువ

ఇంటింటికీ ఓ పథకం అందేలా చర్యలు ప్రతి ఓటరూ లబ్దిదారుడయ్యేలా ప్రణాళికలు మంత్రులు, ఎమ్మెల్యేల మకాంతో వేడెక్కిన రాజకీయం హుజూరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): హుజూరాబాద్‌లో విజయం సాధించడం ద్వారా ఈటల …

నమ్మితే ఇక అన్నీ బందే: బొడిగెశోభ

జమ్మికుంట,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఇప్పుడు దళితబంధు అన్నడు.. తర్వాత బీసీల బంధ్‌ అంటడు.. ఎన్నికలు అయిన తర్వాత అన్నీ బంద్‌ అంటడు’ అనిబిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ …

గెల్లు శ్రీనివాస్‌పై నోరు పారేసుకోవడం తగదు

ఈటెల క్షమాపణలు చెప్పాలన్న రమణ జగిత్యాల,అగస్టు12(జనం సాక్షి): హుజురాబాద్‌లో బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం ప్రకటిస్తే ఈటల బీసీలను బానిసలు అని …

ఈటెల పరుష పదజాలం దారుణం

దిష్టిమొమ్మ దగ్ధం చేసిన గొల్లకురుమలు హుజూరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): ఈటల రాజేందర్‌ ఉపయోగిస్తున్న పరుష పదజాలంపై టీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ …

మహిళలకు వడ్డీలేని రుణాలు పంపిణీ

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి మొత్తం రూ. 20 కోట్లు 16 గ్రామాల్లో సమైక్య భవనాల నిర్మాణం పక్కపార్టీల కుంకుమ భరిణలకు మోసపోవద్దు: హరీష్‌ రావు హుజూరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): హుజూరాబాద్‌ …

అభివృద్ది,సంక్షేమ పథకాలను దండగ అంటున్న ఈటెల

ప్రజలు ఈటెల వైపా..అభివృద్ది వైపా ఆలోచించాలి కెసిఆర్‌ సంక్షేమ కోసం పాటుపడితే..బిజెపి ధరలతో దాడి హుజారాబాద్‌ పర్యటనలో మంత్రి హరీష్‌ రావు ఘాటు విమర్శలు హుజురాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): …

అబద్దాలతో ప్రజలను నమ్మించలేరు

ఎవరి ఆస్తులు ఎంతో విచారణ చేయండి: ఈటెల కరీంనగర్‌,అగస్టు12(జనం సాక్షి): ఆర్థికమంత్రి హరీష్‌రావు నిన్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అబద్దాలు మాట్లాడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని బీజేపీ …

హుజరాబాద్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలు

మహిళా సమాఖ్య భవనానికి మంత్రి హరీష్‌ శంకుస్థాపన హుజూరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): హుజరాబాద్‌లోనే మకాం వేసిన మంత్రి హరీష్‌ రావు ఇక్కడ వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా పర్యటనలో …

దళితబంధు సభా వేదిక ఏర్పాట్ల పరిశీలన

16న జరిగే సభాప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు లక్షా 20వేల మందితో దళితబంధు సభ నిర్వహణ దళితప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు కెసిఆర్‌ చేతుల విూదుగా 2వేల మందికి చెక్కుల పంపిణీ …