-->

కరీంనగర్

పంట నష్టపోయిన రైతులకు అండ

జగిత్యాల,నవంబర్‌4 (జనంసాక్షి) :  భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే డక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.  గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన …

హైదరాబాద్‌ తర్వాత..  ఐటీకి కేరాఫ్‌ కరీంనగర్‌

– డిసెంబర్‌ చివరి నాటికి రెండో అతిపెద్ద ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి – 2020 నాటికి సరికొత్త కరీంనగర్‌ ను ఆవిష్కరిస్తాం – హుజూర్‌నగర్‌ ఫలితాలే …

కరీంనగర్‌పై గురి పెట్టిన గంగుల

మంత్రులు, ఎమ్మెల్యేల పట్టుతో విపక్షాలకు కష్టమే? కరీంనగర్‌,అక్టోబర్‌29(జనంసాక్షి) : రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూలును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి …

30న బిఎంఎస్‌లోకి కెంగెర్ల మల్లయ్య

పెద్దపల్లి,అక్టోబర్‌9 (జనం సాక్షి):  టీబీజీకేఎస్‌ మాజీ నేత కెంగర్ల మల్లయ్య ఈ నెల 30న బీఎంఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ఇటీవలే రాజనీమా చేసిన ఆయన బిజెపి అనుబంధ సంఘంలో …

డబుల్‌ బెడ్రూం ఇళ్లకంటే..  టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణమే ముఖ్యమా?

– మూడేళ్ల గడుస్తున్నా ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు –  టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం …

ఆర్టీసీ సమ్మెకు అన్ని పార్టీలను ఏకం చేస్తాం 

– తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం – జగిత్యాలలో ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మెలో పాల్గొని సంఘీభావం జగిత్యాల బ్యూరో,అక్టోబర్‌ 03(జనంసాక్షి) :   తెలంగాణ జనసమితి …

ఆర్టీసీ సమ్మెకు.. ప్రభుత్వ వైఫల్యమే కారణం

– కేసీఆర్‌ పాలన రజాకారుల రాజ్యాన్ని తలపిస్తుంది – మాజీ ఆర్టీసీ చైర్మన్‌ సత్యనారాయణ కరీంనగర్‌, అక్టోబర్‌5 (జనంసాక్షి):  ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఆర్టీసీ పెద్ద …

కాంగ్రెస్‌పై విమర్శలతో ప్రజలను మభ్యపెట్టలేరు

ప్రజలకిచ్చిన హావిూలపై సమాధానం ఇచ్చుకోవాల్సిందే మాజీమంత్రి శ్రీధర్‌ బాబు కరీంనగర్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి):  ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హావిూలను అమలు చేయకుండా కాంగ్రెస్‌పై నిందలు మోపిన కెసిఆర్‌కు బుద్ది చెప్పడానికి …

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం 

అధికారుల తీరుతో ముందుకు సాగని వైనం రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌4 (జనంసాక్షి):   రాజన్నసిరిసిల్ల జిల్లాలో కార్మికులు, వలసలతో పేదరికంతో సతమతమవుతున్న వారే అధికంగా ఉంటారు. ఇక్కడి ప్రజల జీవనప్రమాణాలు పెంచాలనే …

గోదావరిఖనిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

పెద్దపల్లి,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  జిల్లాలోని గోదావరిఖనిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం.. పాలకుల నిర్లక్ష్యంవల్ల …