కరీంనగర్

కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు అమ్ముకోవాలి

గిట్టుబాటు ధరలు ఇస్తున్నది ఇక్కడే: ఎమ్మెల్యే కరీంనగర్‌,నవంబరు 25 (జనంసాక్షి) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే సుంకె …

మృత్యుమార్గంగా రాజీవ్‌ రహదారి

నిత్యకృత్యమైన ప్రమాదాలు సిద్దిపేట,నవంబర్‌21  (జనం సాక్షి) : రాజీవ్‌ రహదారిలో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాల కారణంగా ఇది మృత్యుదారిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఈ …

చర్చనీయాంశంగా మారిన చెన్నమనేని పౌరసత్వం

మళ్లీ ఉప ఎన్నిక వస్తుందా అన్న చర్చ తుది తీర్పు కాదని వాదిస్తున్న రమేశ్‌ వేములవాడ,నవంబర్‌21  (జనం సాక్షి) : వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రమేష్‌బాబు పౌరసత్వ …

తహసీల్దార్‌ కార్యాలయంలో రైతుహల్‌చల్‌

– కంప్యూటర్‌పై పెట్రోల్‌ చల్లి అధికారులకు బెదిరింపులు – అదుపులోకి తీసుకున్న పోలీసులు – కరీంనగర్‌ జిల్లాలో ఘటన కరీంనగర్‌, నవంబర్‌19(జనం సాక్షి) : విజయారెడ్డి ఉదంతం …

ఇంటింటికీ నీరు చేరేలా చూడాలి

చెత్త డంపింగ్‌ యార్డులకు తరలాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ శరత్‌ జగిత్యాల,నవంబర్‌19(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ పనుల్లో అలసత్వం చూపకుండా …

సమస్యలను పట్టించుకోని కెసిఆర్‌

సకాలంలో అందని రియంబర్స్‌మెంట్‌ కరీంనగర్‌ డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం కరీంనగర్‌,నవంబర్‌19(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ప్రభుత్వ బోధన, ఉపకార వేతన బకాయిల కోసం విద్యార్థులు …

జిల్లా గ్రంథాలయాన్ని..  డిజిటలైజేషన్‌ చేస్తాం 

– నిరుపేద విద్యార్థుల చదువులకు గ్రంథాలయాలు వేదికలు కావాలి – 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో మంత్రి కమలాకర్‌ కరీంనగర్‌, నవంబర్‌14 (జనంసాక్షి)  : జిల్లా గ్రంథాలయాన్ని డిజిటలైజేషన్‌ …

విస్తరిస్తున్న డెంగ్యూ జ్వరాలు

జ్వరపీడితులతో జిల్లావాసుల ఆందోళన జగిత్యాల,నవంబర్‌9 (జనం సాక్షి):   జిల్లాలో ఎక్కడ చూసినా  డెంగ్యూ జ్వర పీడితులే కనిపిస్తున్నారు. రోజురోజుకు డెంగ్యూ జ్వరం బారిన పడినవారి సంఖ్య పెరుగుతోంది.జ్వరం తగ్గకపోగా, …

రైతులను వెన్నాడుతున్న ఖరీఫ్‌ కష్టాలు

అకాల వర్షాలతో పంటలకు తీరని నష్టం జగిత్యాల,నవంబర్‌8 (జనం సాక్షి) : రైతులను ఖరీఫ్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆరుగాలం శ్రమ ఆవిరైపోతోంది. …

ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు

మద్దతు ధరలకే అమ్ముకోవాలన్న ఎమ్మెల్యే జనగామ,నవంబర్‌4 (జనంసాక్షి) : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని స్టేషన్‌ఘన్‌ఫూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ధాన్య కొనుగోళ్లకు ఎక్కడిక్కడ ఏర్పాట్లు …