కరీంనగర్

భూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్‌

జనగామ కలెక్టర్‌ నిర్ణయంతో రైతుల్లో ఆనందం జనగామ,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పలు కారణాలతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ కాకుండా మిగిలి …

సింగరేణి పక్షపాతిగా సిఎం కెసిఆర్‌

రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వాలు సింగరేణిని విస్మరించాయి వ్యతిరేక విమర్శలతో సింగరేణికి నష్టం: బాల్క గోదావరిఖని,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): సింగరేణిపై తప్పుడు ప్రచారంతో లబ్ది పొందానలుకేనే …

అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

కరీంనగర్‌,నవంబర్‌27 (జనంసాక్షి )  : అప్పుల బాధ భరించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరీంనగర్‌లోని అశోక్‌ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అశోక్‌ నగర్‌లో నివాసముంటున్న …

మాయమాటలతో మోసం చేస్తున్న కెసిఆర్‌

సమస్యలపై చిత్తశుద్ది లేని నేత : పొన్నాల విమర్శలు జనగామ,నవంబర్‌27 (జనంసాక్షి) :  కేసీఆర్‌ నిరంకుశ విధానాలు తెలంగాణ ప్రజలకు శాపంగా మారాయని పిసిసి మాజీఅధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత …

ధాన్యం ఆరబెట్టుకుని తీసుకుని రావాలి

మంచిర్యాల,నవంబర్‌27(జనంసాక్షి) : రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని, అప్పుడు కొనుగోళ్లలో ఇబ్బందులు రావని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకలేశ్వర్లు అన్నారు. రైతులు తీసుకు …

దగాపడ్డ తెలంగాణను మరింత దగా చేశారు

కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శ కరీంనగర్‌,నవంబర్‌27  (జనంసాక్షి) : నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ …

ఆరోగ్య రంగంలో కెసిఆర్‌ ముందుచూపు

ప్రాథమిక కేంద్రాల బలోపేతం: ఎమ్మెల్యే పెద్దపల్లి,నవంబరు 26(జనం సాక్షి): రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఇటీవల …

ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర

తక్షణం ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి: కాంగ్రెస్‌ కరీంనగర్‌,నవంబర్‌25( జనంసాక్షి): కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తోందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విమర్శించారు. లాభాల్లో ఉన్న తెలంగాణ …

కాళేశ్వరంతో రైతాంగానికి వరం

గోదావరి జలాలతో పొలాలకు కళ జనగామ,నవంబర్‌25 (జనంసాక్షి) : కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర రైతాంగానికి ఒక వరమని మాజీ మంత్రి,ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా …

ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలి

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి జగిత్యాల,నవంబర్‌25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ …