-->

కరీంనగర్

యూరియా కష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత

కరీంనగర్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  గతంలో ఎప్పుడు కూడా ఇలా రాష్ట్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కలేదని మాజీమంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఇది సర్కార్‌ వైఫల్యానికి …

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉత్సవాలు

కరీంనగర్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):   గణెళిశ్‌ నవరాత్రులు  భారీ బందోబస్తు నడుమ నిర్వహించాలని కరీంననగర్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను  పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. …

సిసి కెమెరాలతో ఉత్సవాల పర్యవేక్షణ

పోలీసులకు సహకరించాలని వినతి జగిత్యాల,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):  వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాఫీగా సాగేందుకు ఎస్పీ సింధూ శర్మ ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా …

ఈటల మాటలతో అగ్నిపర్వతం పేలుతుందనుకుంటే

కేటీఆర్‌ ఫోన్‌తో తుస్సుమన్న ఈటల: రేవంత్‌ సిరిసిల్ల: కేసీఆర్‌, కేటీఆర్‌తో అధికారం, పంపకాల్లో ఏం తేడా జరిగిందో తెలియకపోయినా ఈటల రాజేందర్‌ మాట్లాడింది చూస్తే లావా ఉప్పొంగినట్లుగా ఉందని …

మిడ్‌మానేరు నిర్వాసితులను ఆదుకోండి

– ముంపుబాధితుల గోస పట్టదా? – తక్షణం బాధితులకు పరిహారం చెల్లించాలి – ప్రశ్నించే గొంతును అణగదొక్కుతున్నారు – నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదు – …

రెడీ అవుతున్న బతుకమ్మ చీరలు 

సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని రాజన్న సిరిసిల్ల,ఆగస్ట్‌28 (జనంసాక్షి):   బతుకమ్మ చీరలు సిరిసిల్ల కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నాయి. సిరిసిల్ల నేతకార్మికుల కనుసన్నల్లో ఇవి ముస్తాబవుతున్నాయి. చెక్స్‌.. లైనింగ్‌ తదితర పది …

మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రి

– వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి కొడుకు నిరసన సిరిసిల్ల, ఆగస్టు21 (జనంసాక్షి):   మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రికి వ్యతిరేకంగా ఓ బాలుడు వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి ఆందోళనకు దిగాడు. …

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలు పెరిగాయన్న ఎమ్మెల్యే కరీంనగర్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని  ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. …

బంగారు తెలంగాణ దిశగా అభివృద్ది: ముత్తిరెడ్డి

జనగామ,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి …

హరితహారం అందరి బాధ్యత కావాలి

జనగామ,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా అందరూ పాల్గొని బాధ్యతగా మొక్కలు నాటాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అడవుల విస్తీర్ణం తగ్గడంతో …