కరీంనగర్

కరీంనగర్‌ జిల్లాలో 20 టన్నుల బొగ్గుస్వాధీనం

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఎన్టీపీసీ రిజర్వాయర్‌ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల బొగ్గును సింగరేణి రక్షణ సిబ్బంది పట్టుకున్నారు. ఆదివారం ఉదయం లారీలో బొగ్గును తరలిస్తుండగా తనిఖీలు …

రెండు వేల జనాభా కలిగిన గ్రామాల్లో సేవలు

దక్కన్‌ గ్రామీణ బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ రాజారావు సారంగాపూర్‌ గ్రామీణం, (జనంసాక్షి) రెండు వేల  జనభా కలిగిన ప్రతి గ్రామంలో మినీ శాఖ(అల్ట్రాస్మాల్‌ బ్రాంచ్‌) లను ఏర్పాటు …

7వ తరగతి విద్యార్థులకు దొరికిన లక్షన్నర రూపాయాలు-పోలిసులకు అప్పగించిన విద్యార్థులు

  కరీంనగర్‌: రోడ్డు మీద నడుస్తున్న ఇద్దరు పిల్లలకు ఏకంగా లక్షన్నర రూపాయాల మొత్తం దొరికింది. బుద్ధిగా దాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి తమ పెద్ద మనసును …

రామగుడం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ 5 యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో  500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. వార్షిక మరమ్మతుల నిమిత్తం ఆరోయూనిట్‌లో 500 మెగావాట్ల …

కరీంనగర్‌లో టీడీపీ ఆఫీస్‌కు నిప్పు

కరీంనగర్‌: కరీంనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకున్నారు. మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.

టెహ్రన్‌లో అనారోగ్యంతో మెట్‌పల్లి వాసి మృతి

మెట్‌పల్లి: ఉపాధి కోసం టెహ్రన్‌వెల్లిన మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ గ్రామానికి చెందిన మంతెన చిన గంగారాం(53) అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గత 25సంవత్సరాలుగా టెహ్రన్‌లో …

కరీంనగర్‌లో అబ్కారీ అధికారుల తనిఖీలు

కరీంనగర్‌: అబ్కారీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ గరుడ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 130 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి …

విత్తనాల కోసం బారులు తీరిన రైతులు

  కోహెడ : మండల సహకార సంఘానికి ప్రభుత్వం కేటాయించిన రాయితీ వేరుశెనగ విత్తనాల పంపీణి శనివారం మొదలైంది . కేవలం 450 బస్తాల వేరుశెనగ విత్తనాలను …

ముప్పిరితోటలో ఎక్సైజ్‌ దాడులు

ఎలిగేడు : మండలం ముప్పిరితోటలో శనివారం ఎక్సైజ్‌ , ఎన్‌ఫోర్స్‌మెంట్‌ , పోలిసుల సంయుక్త అద్వర్యంలో విస్తృతంగా గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. గ్రామంలోని పెద్దమ్మకుంట , …

విద్యార్థినుల బతుకమ్మ అటాపాటా

  మలహర్‌ : తాడిచర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ అడారు. వివిధ రకాల పూలతో అలకరించిన బతకమ్మను వేదికపై ఉంచి విద్యార్థినులు పాటలు పాడారు. …